Hyderabad
ఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత
ఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 28 మంగళవారం సాయంత్రం తుదిశ్వాస
Read Moreమూడు రోజుల పోలీస్ కస్టడీకి ఉమామహేశ్వరరావు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయినసిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు
Read Moreబిగ్ బ్రేకింగ్ : ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి.. బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించేవాళ్లం : భుజంగరావు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ
Read Moreఫోన్ ట్యాపింగ్ : బీఆర్ఎస్ పార్టీ కోసమే స్పెషల్ SOT ఏర్పాటు : భుజంగరావు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ
Read MoreTech layoffs:ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్..మేం ఉద్యోగులను తొలగించడం లేదు
ఐటీ కంపెనీల్లో టెక్ ఉద్యోగులను లేఆఫ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లేఆఫ్స్ పై టెకీలు ఆందోళన చెందుతున్న క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ టెకీలకు
Read Moreఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరట్లేదేం! : సీఎం రేవంత్ ఫైర్
ఢిల్లీ : అన్నింటికీ సీబీఐ విచారణ చేయించాలని కోరే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాత్రం కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
Read Moreఅంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి నాడు ప్రతీకగా నిలిచిన రెండక్షరాలు ‘టీజీ’. చాలా మంది యువకులు తమ గుండెలపై టీజీ అంటూ పచ్చబొట్టు వేయించుకున్న
Read MoreIT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు
IT Layoffs: ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా లక్షలాది మంది టెక్ ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని
Read Moreమే 31లోపు పాన్-ఆధార్ లింక్ చేయండి..ఐటీ శాఖ హెచ్చరిక
2024 మే 31 శుక్రవారం లోపు పాన్ కార్డును ఆధార్ కార్డ్తో లింక్ చేయాలంటూ ఐటీ శాఖ ట్వీట్ చేసింది. లేకపోతే అధిక టీడీఎస్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్
Read Moreరాజ్కోట్ అగ్నిప్రమాదం ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్
28 ప్రాణాలును బలిగొన్న గుజరాత్ లోని రాజ్ కోట్ టీఆర్ పీ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రధాని నిందితుడు థవల్ కార్పొరేషన్ యజమాని ధవల్
Read Moreఅరేబియా సముద్రంలో భారీ భూకంపం
అరేబియా సముద్రంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. లక్షద్వీప్ లోని మినీకాయ్ ద్వీపానికి 270 కిలోమీటర్లదూరంలోని అరేబియా సముద్రంలో భూకం పం రిక్టర్
Read Moreమోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
వనపర్తి: మోకాళ్ల నొప్పులు తగ్గడానికి మందులు ఇస్తున్నారన్న వీడియో వాట్సప్, ఇన్ స్టాలో వైరల్ కావడంతో కొత్తకోటకు జనం పోటెత్తారు. ఉమ్మడి మహబూబ
Read Moreతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద
Read More












