Hyderabad
పాక్ ఇంత దరిద్రంగా ఉందా : పేపర్ల కొరతతో ఎన్నికలే వాయిదా అంట..!
ఎన్నికల చిహ్నాలను మార్చే ప్రక్రియను ఆపకపోతే సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయవలసి ఉంటుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎ
Read Moreశ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..
అయోధ్యలో కొలువయ్యే శ్రీరాముడు.. కొత్త ఆలయంలోకి ప్రవేశించారు. ఊరేగింపుగా శ్రీరామ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆలయ ట్రస్టు అధికారులతోపాటు పూజరులు. అయోధ్య గు
Read Moreహైదరాబాద్ లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో..
వింగ్స్ ఇండియా2024 ప్రదర్శన హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనుంది. జనవరి 18 నుంచి బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారం
Read Moreకరోనా కంటే 20 రెట్లు పెద్దది.. ఏంటీ వైరస్ X
కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేది
Read Moreప్రధాని మోదీ పిలుపు... కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరనుందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్ర
Read Moreఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ : అద్దంకి దయాకర్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్విస్ట్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్
Read Moreబరువు పెరిగేందుకే కాదు.. తగ్గడానికీ నెయ్యి అవసరమేనట
భారతీయ వంటశాలలలో కాలానుగుణమైన పదార్ధమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే బరువు పె
Read Moreచూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం
2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకు
Read Moreమీరు మహానుభావులు : హీరో కుమార్తె పెళ్లి పెద్దగా మోదీ.. దగ్గరుండి చేసిన ప్రధాని
మలయాళ సూపర్ స్టార్ హీరో సురేష్ గోపి కుమార్తె పెళ్లి.. జనవరి 17వ తేదీ బుధవారం కేరళలో జరిగింది. గురువాయూర్ ఆలయంలో తన కుమార్తె భాగ్యను.. శ్రేయాస్ మోహన్ క
Read Moreరామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreరానున్న రెండు రోజులు కీలకం..తమ్మినేని ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. తమ్మినేని వీరభద్రం &
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read Moreయాపిల్ ఆఫీస్ నెల అద్దె రూ.2.43 కోట్లు.. 750 కార్లకు పార్కింగ్
యాపిల్ కంపెనీ.. భూమిపై అత్యంత విలువైన సంస్థ ఇది.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేటివ్ ఆఫీసును.. బెంగళూరులో ఓపెన్ చేసింది. ఈ ప్రత్యేకతలు చూస్తే ఔరా అని న
Read More












