Hyderabad
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా ఫ్యామిలీపై భూ కబ్జా కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. పీర్జాదిగూడకు చెందిన రాధిక ఫిర్యాదు మేరకు తప్పుడు పత్రాలతో భూమిని
Read Moreత్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్.. 813 మందికి కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: త్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మ
Read Moreకరీంనగర్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం:బండి సంజయ్
తెలంగాణలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. జనవరి 28 అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడిం
Read MoreIND vs ENG: ఉచిత ప్రవేశం.. జనసంద్రంగా మారిన ఉప్పల్ స్టేడియం
ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండ్రోజుల ఆట ముగియగా.. ఈ మ్యాచ్ పై
Read Moreఅసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టండి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలంతా ఏకం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన భ
Read Moreబీజేపీకి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేదు
ప్రజల కోసమే రాహుల్ గాంధీ యాత్ర ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్: నెహ్రూ,రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణల వల్లనే ఇవాళ మనం సుఖంగా
Read Moreఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ బండారం బయటపడింది
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా ఢిల్లీలో ఏం మతలబు జరిగిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ హైదరాబాద్:కాంగ్రెస్, బీజేపీలది ఫె
Read Moreఅహంకారంపై స్పష్టమైన ప్రజాతీర్పు: గవర్నర్ తమిళి సై
పదేండ్లలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించుకుంటున్నం స్వేచ్ఛ, సమానత్వమే లక్ష్యంగా మున్ముందుకు గత ప్ర
Read Moreగవర్నర్ పై మాజీ మంత్రి సీరియస్.. ఇది ద్వంద్వ నీతి కాదా?
న్యాయసూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలన్నీ పార్టీలకు ఒకే రకంగా ఉండాలి హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మాజీ మం
Read Moreజనవరి 28న కరీంనగర్కు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి 28న తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలు
Read MoreInd vs Eng Live 1st Test: ముగిసిన రెండో రోజు ఆట..భారీ ఆధిక్యంలో టీమిండియా
హైదరాబాద్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ పై భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు ముగిసేసరికి ఏకంగా 175 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ రోజు రాహుల్, జడేజా భారీ
Read Moreఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ , అదనపు డీజీపీ బి.శివధర్ రె
Read Moreరిపబ్లిక్ డే సేల్ : భారీ డిస్కౌంట్తో ఓలా ఎలక్ట్రిక్ S1సిరీస్ స్కూటర్లు
Ola Electric రిపబ్లిక్ డే సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు జనవరి 31, 2024 మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు ఓలా ఎలక్ట్రిక్ స
Read More












