Hyderabad
నన్ను కుక్క కరిచింది.. కేసు పెట్టిన పని మనిషి
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని గౌర్ సిటీ-2లో పని కోసం వెళ్లిన తనను కుక్క కరిచిందని ఓ పని మనిషి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్
Read Moreసర్కార్ టీచర్లు ఆ పని చేస్తే చర్యలు తప్పవు.. ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు
ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు తమ సాధారణ పాఠశాల విధులతో పాటు ప
Read Moreఅదానీకి ఊరట.. సెబీ విచారణ చాలు.. సిట్ అవసరం లేదు : సుప్రీంకోర్టు
అదానీ కంపెనీ షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరుగుతుందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార పెట్టుబడులు వస్తున్నాయంటూ హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికపై సుప్ర
Read Moreవైసీపీ కొత్త అభ్యర్థులు.. ఓసీ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల నగార మోగేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేదాని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ
Read Moreపెట్రోల్ కష్టాలు.. గుర్రంపై జొమాటో ఫుడ్ డెలివరీ
ఫుడ్ డెలివరీ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది. దీని వల్ల మన ఇల్లు లేదా ఆఫీస్ సౌలభ్యం నుంచి ఏదైనా వంటకాన్ని సులభంగా ఆర్డర్ చేయవచ్చు. అయితే, ఈ ఆర్డర్
Read Moreజై శ్రీరాం : 22వ తేదీన మద్యం షాపులు, బార్లు మూసివేత
అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా.. జనవరి 22వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా పాటిస్తున్నట్లు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ
Read Moreమళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్క రోజే వందల కేసులు నమోదు..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుంది. రోజు రోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుతోంది. తాజాగా, నిన్న(మంగళవారం) ఒక్క రోజే 600 పైగా
Read Moreచలి చంపేస్తోంది.!..సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి రోజురోజుకు పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో
Read Moreనో టెన్షన్ : బంకులన్నీ ఓపెన్.. ఫుల్ పెట్రోల్
వాహనాదారులకు పెట్రోల్ దొరుకుతుందో.. లేదో.. అనే టెన్షన్ అవరంలేదు. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకులన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈరోజు
Read Moreప్రజావాణికి 1,301 ఫిర్యాదులు
పంజాగుట్ట, వెలుగు: ప్రజావాణికి ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. మంగళవారం కేవలం 1301 కంప్లయింట్స్ మాత్రమే వచ్చాయని నోడల్ అధికారి దాసరి హరిచందన వెల్లడిం
Read Moreఎన్ హెచ్–63 బైపాస్కు భూములియ్యం.. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా
మెట్ పల్లి, వెలుగు: నేషనల్హైవే–63 బైపాస్ కోసం చేపట్టిన భూసర్వేను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన రైతులు డిమాండ
Read Moreఇద్దరు స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు చదువుకొంటుండగా, వారి కోసం ఇద్దరు టీచ
Read Moreజనవరి 2న ఒక్కరోజే 20 లక్షల ప్రజాపాలన అప్లికేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులకు భారీ రెస్పాన్స్ వస్తోంది. నాలుగోవ రోజు (జనవరి 2న) అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కరోజే రాష్ట్ర వ్య
Read More












