వైసీపీ కొత్త అభ్యర్థులు.. ఓసీ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు

వైసీపీ కొత్త అభ్యర్థులు.. ఓసీ స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు

ఏపీలో ఎన్నికల నగార మోగేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేదాని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా 175కు 175 గెలవాలని వైసీపీ పార్టీ తీవ్రంగా పని చేస్తుంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పార్టీ ఇంచార్జ్ల నియమక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది వరకే మొదటి జాబితా ప్రకటించిన వైసీపీ.. జనవరి 2వ తేదీ రాత్రి రెండో జాబితా ప్రకటించింది.  మొత్తం 27 మంది పేర్లతో ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

రెండో జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి వారసులకు ఇంచార్జ్ల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.
 

 చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ -  రాజమండ్రి రూరల్‌
 తెల్లం రాజ్యలక్ష్మి - పోలవరం (ఎస్టీ) 
 బీ ఎన్ మక్బుల్ అహ్మద్ కదిరి 
 తాటిపర్తి చంద్రశేఖర్‌  ఎర్రగొండపాలెం (ఎస్పీ) 
 మాచాని వెంకటేష్‌ - ఎమ్మిగనూరు    
 భూమన అభినయ్‌ రెడ్డి - తిరుపతి   
 షేక్‌ సూరి ఫాలిమా - గుంటూరు ఈస్ట్‌ 
 పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) - మచిలీపట్నం 
 చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి - చంద్రగిరి   
 కే.వీ. ఉషా శ్రీచరణ్‌ పెనుకొండ   
 శ్రీ తలారి రంగయ్య - కళ్యాణదుర్గం 
 గొడ్డేటి మాధవి - అరకు (ఎస్టీ)  
మత్స్యరాస విశ్వేశ్వర రాజు - పాడేరు (ఎస్టీ)   
వెలంపల్లి శ్రీనివాస రావు - విజయవాడ సెంట్రల్‌ 
షేక్‌ ఆసిఫ్‌ - విజయవాడ వెస్ట్‌
మాలగుండ్ల శంకరనారాయణ - అనంతపురం ఎంపీ  
జోలదరాశి శాంత - హిందూపురం ఎంపీ   
 కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి - అరకు ఎంపీ (ఎస్టీ)  
 డా! తాలె రాజేష్‌ - రాజాం (ఎస్సీ)    
 మలసాల భరత్‌ కుమార్‌ - అనకాపల్లి  
 శ్రీ కంబాల జోగులు - పాయకరావుపేట (ఎస్సీ)  
 పిల్లి సూర్యప్రకాష్‌ - రామచంద్రాపురం  
 విప్పర్తి వేణుగోపాల్‌ - పి.గన్నవరం (ఎస్సీ) 
పిఠాపురం - వంగ గీత 
తోట నరసింహం - జగ్గంపేట 
వరుపుల సుబ్బారావు - ప్రత్తిపాడు  
మార్గాని భరత్‌ - రాజమండ్రి సిటీ