Hyderabad
రెండు మూడేండ్లలోనే అధికారంలోకి వస్తం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: రెండు మూడేండ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయ
Read Moreఅయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే
ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. ఈ ప్రోగ్
Read Moreటాటా వెహికల్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆద
Read Moreయాత్రలో పాల్గొనకుండా ప్రజలను బెదిరిస్తోంది : రాహుల్ గాంధీ విమర్శలు
బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
Read Moreఈ ఏడాది రిలయన్స్ ఎనర్జీ.. గిగా కాంప్లెక్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024 జూన్ తరువాత గుజరాత్&z
Read Moreకేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారు : వినోద్ కుమార్
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నా
Read Moreడ్రగ్ స్టోరేజీ సెంటర్ల నుంచి మెడిసిన్స్ మాయం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లకు సప్లై చేయాల్సిన మెడిసిన్స్ను కొంత మంది సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ప
Read Moreభక్తులతో గుట్ట కిటకిట.. ధర్మదర్శనానికి 3, ప్రత్యేక దర్శనానికి గంట
ఒక్కరోజే రూ.46.63 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావ
Read Moreఎక్మోపై యశోదలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియాతో కలసి “ఎక్మో” పై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర
Read Moreబడ్జెట్లో ఇన్ఫ్రాకు బూస్ట్.. క్యాపెక్స్ కోసం రూ. 10.2 లక్షల కోట్లు?
ప్రైవేటు పెట్టుబడులను పెంచడమే టార్గెట్ న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి రాబోయే బడ్జెట్&z
Read Moreశ్రీశైలం పవర్ హౌజ్కు మంత్రి దామోదర
అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌజ్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం సందర్శించారు. ముందుగా శ
Read Moreప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిం చింది. ఈ మేరకు ఆదివారం ఉ
Read Moreఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ లో సమగ్ర ట్రాఫిక్ ప్లాన్కు సర్కార్ ఫోకస్
ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ సమగ్ర ట్రాఫిక్ ప్లాన్కు సర్కార్ ఫోకస్ భారీగా పెరిగిపోయిన ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు
Read More












