Hyderabad
నిట్లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు
హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి
Read Moreచరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వేల ఏండ్ల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు అందిచేవే మ్యూజియాలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి
Read Moreఅటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు
భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ
Read Moreవచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.
Read Moreపాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను పాత విధానంలోనే కొనసాగించాలని తెలం
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టకు కు శనివారం రాత్రి బాంబు పెట్టామని, మరికొద్ది క్షణాల్లో ఎయిర్పోర్టును పేల్చేస్తానని జీఎంఆర్ కాల్
Read Moreఇవాళ స్కందగిరిలో సీతారాముల కల్యాణం
పద్మారావునగర్, వెలుగు: అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సోమవారం పద్మారావునగర్ లోని స్కందగిరి హనుమాన్ మందిర్ లోని
Read Moreమేడారంలో ప్లాస్టిక్ బ్యాగ్లు వాడొద్దు : ఐటీడీఏ పీవో అంకిత్
తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా కాటన్ సంచులు వాడాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్లాస
Read Moreబీసీల డిమాండ్లపై పార్లమెంట్ ను ముట్టడిస్తం: ఆర్. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.
Read Moreవక్ఫ్ భూములను పరిరక్షించాలి
బషీర్ బాగ్, వెలుగు: వక్ఫ్ బోర్డు భూము లను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్
Read Moreహైదరాబాద్కు టెస్లా, బీవైడీ?
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ
Read Moreరామోజీ ఫిలింసిటీ గేటును తొలగించాలి : గోనె ప్రకాశ్రావు
బషీర్ బాగ్, వెలుగు: రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించుకున్న పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల చీఫ్ రామోజీ రావున
Read Moreకొద్దిగా పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: గ్లోబల్మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ 2023లో మన దేశం నుంచి వస్తువులు సేవల ఎగుమతులు స్వల్పంగా 0.4 శాతం పెరిగి 765.6 బిలియన్ డా
Read More












