Hyderabad
మణిపూర్లో పోలీస్ కమాండోలపై మిలిటెంట్ల కాల్పులు
ఏడుగురికి తీవ్ర గాయాలు.. కొనసాగుతున్న ఉద్రిక్తత ఇంఫాల్: మణిపూర్&
Read Moreభారతీయ స్టూడెంట్లు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నరు: మోదీ
నేర్చుకున్నవి సమాజానికి తిరిగివ్వడంతోనే విద్యకు సార్థకత భారతిదాసన్ వర్సిటీ కాన్వొకేషన్డేలో ప్రధాని ప్రసంగం తిరుచిరాపల్లి: మన దేశ స్టూ
Read Moreకాంగ్రెస్తో కలిసి పనిచేస్తం.. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా : షర్మిల
YSR తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయ
Read Moreప్రజాపాలన : ఇవాళ ఒక్కరోజే.. 3 లక్షల 62 వేల 606 అప్లికేషన్స్
రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగోవ రోజు అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయ
Read Moreఎక్కడికక్కడ ఆగిపోయిన డెలివరీ బాయ్స్.. హోమ్ డెలివరీస్కు బ్రేక్
ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్లోని పెట్రోల్ బంక్లకు వాహనదారులు పోటెత్తారు. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడంతో భారీగా ట
Read Moreవారం రోజుల్లోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తాం : మంత్రి ఉత్తమ్
వారం రోజుల్లోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేస
Read Moreమోదీ లేని భారత్ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదు : బండి సంజయ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నినాదంతో జరగబోతున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ సంస్థ సర్
Read Moreదేవుడా : హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్
హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. నీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. రేపటి నుంచి(జనవరి 3) హైదరాబాద్ పలు ప్రాంతాల్లో తాగునీటి సర
Read Moreఆయిల్ ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్.. క్యాన్ లు, ఖాళీ డబ్బాలతో క్యూ
రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదంటూ వస్తున్న వార్తలతో.. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ కిటకిటలాడుతు
Read Moreప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు లేదు : పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పాలన.. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 2వ
Read Moreలోక్ సభ అభ్యర్థుల ఎంపిక చేసేది అధిష్టానమే : కిషన్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానానిదేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సిట్టిం
Read Moreమల్కాజ్ గిరి సీటుపై కమలం గురి.. టికెట్ దక్కేది ఎవరికో?
హైదరాబాద్: మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై కమల నాథులు కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందు
Read Moreకాళేశ్వరం దోషులను శిక్షించాలి
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎల్ అండ్ టీ లేఖ బయట పెట్టాలి తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కాళేశ్వరం ప్ర
Read More












