Hyderabad

జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్న నవదీప్

అలంపూర్, వెలుగు :  జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను  సినీ నటుడు నవదీప్  గురువారం దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల

Read More

రోహిత్ కాళ్ళు మొక్కిన అభిమానిపై కేసు నమోదు

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో గురువారం(జనవరి 25) భారత్- ఇంగ్లాండ్  మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సం

Read More

అయోధ్య రామ మందిరం..చరిత్రలో నిలిచిపోతది : రాష్ట్రపతి ముర్ము

గొప్ప కట్టడంగా విరాజిల్లుతది: రాష్ట్రపతి ముర్ము     ప్రాణప్రతిష్ఠ వేడుక యావత్ ప్రపంచం చూసింది     రాముడి ఆలయం.. ప

Read More

మా రాష్ట్రంలో రాహుల్ పర్యటించిన ప్రతిచోటా మేమే గెలుస్తం : అస్సాం సీఎం

గువాహటి :  భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అస్సాంలో కవర్ చేసిన నియోజకవర్గాలన్నింటిని బీజేపీ గెలుచుకుంటుందని అస్సాం సీఎ

Read More

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర్లపల్లి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణ

Read More

మాతాశిశు సంరక్షణ కేంద్రంలో తల్లీబిడ్డ మృతి

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అని బాధితుల ఆందోళన కొత్తగూడెంలో పట్టణంలో ఘటన భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  కొత్తగూడెం పట్టణం రామవరంలోని మా

Read More

రోడ్ల కోసం రూ.8 వేల కోట్ల కన్నా ఎక్కువే తీసుకొచ్చా : ఎంపీ బండి సంజయ్

కరీంనగర్  కొత్త  ఓటర్లతో  ఎంపీ బండి సంజయ్ కరీంనగర్, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమని బీజేపీ జాత

Read More

గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

కిలో ఎండు గంజాయి, బైక్ స్వాధీనం ఘట్ కేసర్, వెలుగు :  గంజాయి అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ లోని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More

సింగరేణిలో మెడికల్ దందాపై సీఎండీ ఫోకస్​

దళారుల కదలికలపై ఏసీబీ సాయంతో నిఘా ఎవరైనా డబ్బులు అడిగితే కార్మికులు నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని బలరాం సూచన మెడికల్​అన్​ఫిట్ స్కీమ్ ను సాకుగా చ

Read More

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్ర మత్స్య శాఖలో  పనిచేస్తున్న 177 మంది ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే క

Read More

42లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు .. పంటల సాగులో టాప్‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా

అత్యల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాలు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాస

Read More

బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి : ఆర్. సుభద్రా రెడ్డి

    ధర్నా చౌక్​లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్​ఇండియా ప్రతినిధుల డిమాండ్ ముషీరాబాద్, వెలుగు : ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో

Read More

రూ.500 కోసం బద్నాం చేస్తోందని మహిళను గొంతు నులిమి చంపిండు

మహబూబాబాద్‌ జిల్లా  మూడు గుడిసెల తండాలో ఘటన గూడూరు, వెలుగు : మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మూడు గుడిసెల తండాలో అప్పుగా తీసుకు

Read More