V6 News

Hyderabad

బీజేపీ తొలి జాబితా రిలీజ్..మొత్తం 10 మంది మహిళలకు చోటు

దేశంలో సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజో

Read More

కొండగట్టు హుండీ లెక్కింపులో చోరీ..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద  పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు సమయంలో చోరీ జరిగింది.  ఆలయ ఫౌండర్‌ ట్రష్టీ ఛైర్మన్&

Read More

అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..30 నిమిషాల జర్నీ కేవలం 5 నిమిషాల్లోనే

హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కొత్త ఫ్లైఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన ప్రారంభించబోతుం

Read More

వర్షాలు, వరదలపై మరో 2రోజుల్లో నివేదిక ఇస్తాం.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్

Read More

ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతిభవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్

ముత్తిరెడ్డికి ఉత్తచేయి.. ప్రగతి భవన్ వెళితే టైం ఇవ్వని కేసీఆర్ బేగంపేటలో పల్లాకు అనుకూల వర్గం మీటింగ్ వాళ్లను క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లిన పల

Read More

ఇవేవీ మీకు కనిపించవా..? ఎమ్మెల్సీ కవిత, స్మితా సబర్వాల్లకు రఘునందన్ ప్రశ్న

ఇవేవీ మీకు కనిపించవా..?  ఎమ్మెల్సీ కవిత, స్మితా సబర్వాల్లకు రఘునందన్  ప్రశ్న  మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నంపై ట్వీట్ 

Read More

ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు

హైదరాబాద్ :  రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును ఇంటర్‌ బోర్డు  మరోసారి పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకార

Read More

ఛార్జింగ్ పెట్టేటపుడు ఇలా చేస్తున్నారా.. ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..

ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ పక్కన పెట్టి పడుకోవడం వల్ల మంటలు, విద్యుదాఘాతం, దాని వల్ల గాయాలు కావడం, ఆస్తి నష్టం వంటి ప్రమాదాల గురించి ఆపిల్ హెచ్చరిక జారీ చ

Read More

9 రోజుల్లో రూ.14వందల కోట్లు.. ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ బడా మోసం

గుజరాత్ పోలీసులు ఓ పెద్ద రాకెట్‌ను ఛేదించారు. ఫుట్‌బాల్ బెట్టింగ్ యాప్ ద్వారా చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.14వందల కోట్లు కొల్లగొట్టినట్లు తాజా

Read More

రూ.11 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ లో రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరుగుతుంది. నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ త

Read More

ఫర్ ది ఫస్ట్ టైం.. 53 మంది సీబీఐ అధికారులతో విచారణ

మణిపుర్ హింసాకాండ కేసులపై విచారించేందు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. అందులో ముగ్గురు డ

Read More

నలుగురిని కాల్చి చంపిన రైల్వే కానిస్టేబుల్ పై వేటు

జూలై నెలలో కదులుతున్న రైలులో తన సీనియర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ను సర్వీసు నుండి

Read More

విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రద్దయ్యింది .  టెక్నికల్ రీజన్స్ తో   ఈ రైలును ఇవాళ రద్దు చేస్తున్నట్లు రైల

Read More