Hyderabad
మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు
జన్ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిన ఘనతను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దీన్నొక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ఈ ఖాతాల్లో
Read Moreఅమర్నాథ్ యాత్రలో అపశృతి.. బ్యాలెన్స్ తప్పి వ్యక్తి మృతి
బీహార్కు చెందిన ఓ అమర్నాథ్ యాత్రికుడు ఆగస్టు 18న రాత్రి కాళీ మాత మోర్కు సమీపంలో ఉన్న ట్రాక్పై పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Read Moreఏడుగురు పసికందులను చంపిన నర్సు
సంవత్సర కాలంలో ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన కేసులో లూసీ లెట్బీ అనే 30ఏళ్ల మహిళ దోషిగా తేలింది. ముందు నుంచి తాను అమాయకురాలినంటూ వాదిస్తూ వచ్చిన ఆ
Read Moreహైదరాబాద్ లో దారుణం.. చెవిటి, మూగ మహిళపై అత్యాచారం
చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ ల
Read Moreపని ప్రాంతాల్లో మహిళలపై వేధింపులను అరికట్టాలి : అంజనీకుమార్
డీజీపీ అంజనీకుమార్ పోష్ యాక్ట్ పై విమన్ సేఫ్టీ వింగ్ వర్క్ షాప్ హైదరాబాద్, వెలుగు : వర్క్&
Read More9 ఏండ్లయినా ఇవ్వలేదు .. డబుల్ ఇండ్లు ఎప్పుడిస్తరు..?
మంత్రి మల్లారెడ్డి పర్యటనలో జనం ఆగ్రహం శామీర్ పేట వెలుగు : ‘ఎన్నికలప్పుడు వచ్చి హామీలిచ్చి పోవడం తప్ప.. మళ్లీ ఇటువైపు కన్న
Read Moreఘనంగా బ్రహ్మానందం కొడుకు పెళ్లి.. హాజరైన సీఎం కేసీఆర్
ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ సీఎం
Read Moreబతుకు పాట నేర్పిన గద్దర్ : గోరటి వెంకన్న
ఖమ్మం టౌన్, వెలుగు: పట్టిన ఎర్ర జెండాను ప్రాణం ఉన్న వరకు గద్దరన్న వదలలేదని, గద్దరన్న తమకు బతుకు పాట నేర్పారని కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్
Read More‘వెలుగు’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ ఫొటోగ్రాఫర్స్ జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల
Read Moreమలబార్ సోమాజిగూడ.. స్టోర్లో బ్రైడల్ జ్యువెలరీ షో
హైదరాబాద్, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సోమాజిగూడలోని తన షోరూమ్లో
Read Moreమూడో అంతస్తు నుంచి..సెంట్రింగ్ డబ్బా..మీద పడి ఒకరి మృతి
మెహిదీపట్నం, వెలుగు : నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై మూడో అంతస్తు నుంచి సెంట్రింగ్ డబ్బా పడటంతో అతడు చనిపోయిన ఘటన గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగిం
Read More26 ప్లాట్లకు వేలం..9 మాత్రమే సేల్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 26 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేయగా తొమ్మిది మాత్రమే అమ్ముడయ్యాయి. వీటి అమ్మకం ద్వారా రాష్
Read Moreఆర్టీఐ కమిషనర్లను నియమించండి
హైదరాబాద్, వెలుగు : ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్లో ఆరు నెలలుగా కమిషనర్లు లేకపోవడంతో 12వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Read More













