Hyderabad
Careful: ఈ ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకండి.. ఫుడ్ పాయిజన్ ఖాయం
సురక్షితంగా ఉన్నంత వరకు, చెడుగా మారనంత వరకు మిగిలిపోయిన ఆహారం తినడం ఎప్పుడూ అనారోగ్యాన్ని దరిచేరనీయదు. కానీ కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల
Read Moreనీరా అంటే ఆల్కహాల్ కాదు.. దేవతలు తాగే అమృతం
నెక్లస్ రోడ్లో నీరా(కల్లు) కేఫ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం (మే3) న ప్రారంభించి.. ఫుడ్ కోర్టు ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు
Read Moreకార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల
భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబైయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల
Read Moreరెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. 2 రోజుల్లో రూ.57 లక్షలు కొట్టేశారు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో వరుసగా జరుగుతున్న సైబర్ మోసాలపై కేసులు నమోదు అవుతున్నాయి. అమీన్ పూర్ పరిధిలో నివాసముంటున్న ప్రైవే
Read Moreవివేకా లెటర్పై సీబీఐ ఆరా.. విచారణకు పీఏ, వంట మనిషి కొడుకు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా వివేకా లెటర్ పై సీబీఐ ఆరా తీస్తోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడు
Read Moreరైతులు చస్తుంటే.. ఢిల్లీలో ఏం పని? బండి సంజయ్
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు చస్తుంటే, వారిని ఆదుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ
Read Moreఎన్సీపీకి మరో షాక్.. జితేంద్ర అవద్ రాజీనామా
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపీ)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మే 2న రాజీనామా చేస్త
Read Moreరసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం.. బాయ్కాట్ చేసిన అధికారులు
జీహెచ్ఎంసీ సమావేశం రసాభసాగా జరుగుతోంది. ఈ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు.
Read Moreమరో 3 గంటల్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్లో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని గ్రేటర్ హైదరాబాద్ ము
Read Moreవివేకా హత్య కేసు.. వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత.. తిరుపతి స్విమ్స్కు తరలింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివేకా హత్య జరిగిన రోజున అక్క
Read Moreబీ అలర్ట్... మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లోనే 3,720 కొత్త కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 40,177కు చ
Read Moreపెరగనున్న జూపార్క్ టికెట్ ధరలు.. ఒక్కొక్కరికి ఎంతంటే?
హాలీడేస్ వచ్చాయంటే చాలు.. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే ప్లేస్ లలో జూపార్క్ ఒకటి. అయితే ఇప్పుడు జూపార్కుల ఎంట్రీ టికెట్ల ధరలు మరింతగా పెర
Read Moreసమ్మర్ లో కూల్ కూల్... రాయలసీమ స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్
మాడు పగిలే ఎండలు ఇదే నెలలో ఉండనున్న వేళ అందరూ చల్లటి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అందులో కూల్ డ్రింక్స్ ప్రత్యేకతే వేరు. కూల్
Read More












