Hyderabad
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించేందుకు బయలు దేరారు. పోలీసుల
Read Moreనేను రెమ్యునరేషన్ కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు : సమంత
హీరోయిన్ల పారితోషికాలపై సినీ నటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండని అడుక్కునే పరిస్థితుల్లో తాను లేనని స్పష్టం చేశారు. మన కష్ట
Read Moreకోర్టు తీర్పును బట్టి ఎన్నికలపై నిర్ణయం : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడడంతో వయనాడ్ ఉప ఎన్నికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న కేరళ&n
Read Moreపేపర్ల లీకేజీని నిరసిస్తు దీక్ష చేపట్టిన ఓయూ విద్యార్థులు
TSPSC పేపర్ల లీకేజీని నిరసిస్తు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 29వ తేదీన బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూని
Read MoreAkanksha Dubey case: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది.. నటి మరణంలో అతనెవరు?
ఆత్మహత్యకు పాల్పడిన భోజ్పురి నటి ఆకాంక్ష దుబే కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా'తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల
Read Moreస్కూటీలో పెట్టిన 5లక్షలు మాయం
కాజీపేట, వెలుగు: బ్యాంకులో డాక్యుమెంట్ల చలాన్లు కట్టేందుకు స్కూటీలో పెట్టిన రూ.5 లక్షలు చోరీకి గురైన ఘటన కాజీపేట పీఎస్లో జరిగింది. ఎస్సై ప్రమోద్ కుమా
Read Moreరూ.5 వేల ఉంగరం పోయిందని.. స్టూడెంట్ ఆత్మహత్య
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గోల్డ్ రింగ్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తిడతారని భయపడిన ఓ యువతి ఉరేసుకుంది. ఎస్సై కూచి
Read Moreవిద్యుత్ కాంతులతో వెలుగుతున్న భద్రాద్రి ఆలయం
భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ ఘట్టానికి సమయం దగ్గరపడుతుంది. భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల మధ
Read Moreబాస్మతి బియ్యంలో కల్తీ.. వాసన,రుచి వచ్చినంత మాత్రాన..!
బాస్మతి బియ్యానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్.. ఇలా రైస్ ఐటం ఏదైనా సరే బాస్మతీ బియ్యంతో వండాల్సిందే. ఆన్ లైన్ ఫుడ్ డెలివర
Read More24 గంటల్లో 2 వేల 151 మందికి కరోనా..
దేశంలో కరోనా బారిన పడుతున్న జనం సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల్లోనే అంటే.. 2023, మార్చి 28వ తేదీ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2 వేల 151 మంది కరోనా
Read Moreఅన్న ఇంటికే కన్నం వేసిండు
75 గ్రాముల బంగారం, రూ.1.4 లక్షల చోరీ హనుమకొండ, వెలుగు: అప్పులు తీర్చేందుకు అన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్
Read Moreసిద్దిపేటలో హరీశ్రావు, సూర్యాపేటలో జగదీశ్రెడ్డి, కరీంనగర్లో గంగులకు నిరసన సెగ
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఏబీవీపీ డిమాండ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పి
Read Moreమెదక్ జిల్లాకు కరోనా టెన్షన్.. బాలింతకు సోకిన మహమ్మారి
రెండు రోజుల్లో 12 మందికి పాజిటివ్ ఎంసీహెచ్లో మరికొందరికి వైరస్ సోకిందనే అనుమానాలు మెదక్ టౌ
Read More












