Hyderabad

రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్

Read More

విదేశీ పెట్టుబడుల్లో  7వ ప్లేస్​లో తెలంగాణ

    2019-2021 మధ్య వచ్చిన ఎఫ్​డీఐలు రూ.28,260 కోట్లే       తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్​

Read More

జైశ్రీరామ్‌ నినాదాలతో మార్మోగిన శోభాయాత్ర

హైదరాబాద్లో శ్రీరామ‌న‌వ‌మి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం సీతారంబాగ్ ఆకాశ్ పురి నుంచి మొదలైన శోభాయాత్ర..కోఠిలోని హనుమాన్ ఆల

Read More

Pm Modi : ఏప్రిల్ 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తుల అవసరాలను తీర్చడాని

Read More

కబేళాల్లోనే కోళ్లను కోయాలి.. చికెన్ షాపుల్లో కాదు : గుజరాత్ కోర్టు

కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్ షాపుల్లో పౌల్ట్రీ పక్షులను వధించడాన్ని

Read More

No Bag Day : బకెట్లు, ఫ్రెషర్ కుక్కర్, షూ బాక్సులతో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు

విద్యార్థులు కళాశాలకు లేదా పాఠశాలకు మామూలుగా పుస్తకాలను బ్యాగుల్లో పెట్టుకుని వస్తారు. కానీ చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు మాత్రం బుక్స్ ను లాండ్రీ

Read More

'బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు

'బలగం' సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6, వెలుగు వార్తా ఛానెల

Read More

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై ముంబైలో కేసు నమోదు

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబైలో కేసు నమోదయింది.  విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదయింది. జనవరి 29న ముంబైలోన

Read More

రూ.10 పార్కింగ్ ఫీజు అడిగినందుకు రూ.50వేల జరిమానా

బేగంపేట మెట్రో స్టేషన్‌ సమీపంలోని మై హోమ్‌ టైకూన్‌ షాపింగ్‌ మాల్‌పై ఫైన్ పడింది. ఒక కస్టమర్ నుంచి అక్రమంగా పార్కింగ్‌ రు

Read More

‘దసరా’ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

విడుదల తేదీ : మార్చి 30, 2023 నటీనటులు : నాని, కీర్తి సురేష్ సంగీతం : సంతోష్ నారాయణన్ నిర్మాత‌ : సుధాకర్ చెరుకూరి ద‌ర్శక‌త్వం : శ్ర

Read More

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం.. బావిలో పడ్డ 25మంది భక్తులు

శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్

Read More

పెరుగు ప్యాకెట్లపై 'దహీ' పేరు ఉండాలన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. ఆగ్రహించిన తమిళనాడు

హిందీ భాషపై తమిళనాడులో మరోసారి వివాదం మొదలైంది. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI )

Read More

పేపర్ లీకేజీలో డబ్బుల డీల్స్ : ఏఈ పేపర్ కోసం రూ.25 లక్షలు వసూలు

TSPSC పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ గురువారం నిందితులను CCS నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీ

Read More