increase
తెలంగాణలో టెస్టులు పెరిగాయి..కేసులు పెరుగుతున్నాయి
మూడు రోజుల్లో సుమారు 690 మందికి పరీక్షలు ఈ మూడు రోజుల్లో కలిపి 143 కేసులు నమోదు మొత్తంగా 1,275కు చేరిన కేసుల సంఖ్య మృతుల సంఖ్యను దాస్తున్నారనే ఆరోపణల
Read Moreభారత్ లో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా
ఈ నెలాఖరుకు లక్షన్నరకు చేరవచ్చని నిపుణుల అంచనా లాక్డౌన్ సడలించడంతో రోడ్లపైకి జనం.. వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఇప్పటివరకు 60% కేసులు గత 15 రోజు
Read Moreదేశంలో వెయ్యి కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 400 మంది మృతి 31 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య న్యూఢిల్లీ : దేశంలో కరోనా మృతుల సంఖ్య వెయ్యి క్రాస్ అయ్యింది. 24 గంటల్లో69 మం
Read Moreదేశ వ్యాప్తంగా కరోనా కేసులు 2552..మరణాలు 72
దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటి వరకు దేశంలో 2552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72 మంది చనిపోగా.. 191 మంది డిశ్
Read Moreకరెంటు చార్జీల పెంపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్
అన్ని కేటగిరీలకు బాదుడే నేడు ఈఆర్సీకి ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం ఆదేశం రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. డొమెస్టిక్ , కమర్షియల్
Read Moreకాళేశ్వరం ఖర్చు..ఇంకో రూ.1,663 కోట్లు పెంపు
మొత్తంగా రూ. 86 వేల కోట్లు దాటిన ప్రాజెక్టు వ్యయం పూర్తయ్యే సరికి లక్షా 20 వేల కోట్లు దాటుతుందంటున్న ఇంజనీర్లు హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజె
Read Moreఆర్టీసీలో ఏజ్ లిమిట్ ఎప్పుడు పెరుగుతదో?
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు ఇప్పట్లో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా మరో రెండు
Read Moreమరోసారి నిత్యావసరాల రేట్లు పెరిగే చాన్స్
నిత్యావసరాల రేట్లు పెరిగే చాన్స్ టీవీలు, ఫ్రిజ్ల ధరలు కూడా గత 3 రోజుల్లో 50 పైసలు కోల్కతా/ముంబై: ఇది వరకే అధిక ధరలతో సతమతమవుతున్న కస్టమర్
Read Moreరెవెన్యూ పెంచుకోవాలంటే కొత్త దారులు వెతకాల్సిందే
న్యూఢిల్లీ: పడిపోయిన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, గ్రోత్కు సపోర్ట్ ఇచ్చేలా షార్ట్ టర్మ్లో పబ్లిక్ స్పెండింగ్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత పెం
Read Moreరిటైర్మెంట్ వయసు పెంపు ఎప్పుడు?
త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తమ రిటైర్మెంట్ వయసు పెంచుతామన్న సీఎం కేసీఆర్ హామీని వెంటనే అ
Read Moreఏపీలో లిక్కర్ రేట్లు పెంపు
అమరావతి, వెలుగు: ఏపీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దశలవారీ మద్య నిషేధం అమలులో భాంగా జగన్ సర్కారు మద్యంపై అదనపు పన్ను విధించింది. శుక్రవారం నుంచి కొత్త ర
Read Moreఏపీలో పోలీసుల బీమా పెంపు
ఏపీలో పోలీసుల బీమాను పెంచింది ప్రభుత్వం. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్ చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20 లక్ష
Read Moreఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం: జగ్గారెడ్డి
ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేసిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయ
Read More












