India

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజ్ముల్ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నజ్ముల్ హసన్‌ &

Read More

11 రోజుల తర్వాత మురికి కాలువలో మోడల్ డెడ్ బాడీ

హర్యానాలోని  జనవరి 2న హత్యకు గురైన  మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహన్ని దాదాపు 11 రోజుల తర్వాత తోహానా అన

Read More

ఒకే ఒక్క టీ20 మ్యాచ్.. హిట్ మ్యాన్ వరల్డ్ రికార్డు

టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మ ఆరుదైన రికార్డుకు చేరువులో ఉన్నాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు

Read More

Sankranti Special : దేశం మొత్తం సంక్రాంతి.. పేరు తీరు వేరువేరు అంతే..

ఇంటి ముందు రంగుల ముగ్గులు, వంటింట్లో పిండి వంటలు, తెల్లారి భోగిమంటలు, పొద్దున్నే పూజలు ఇవన్నీ ఉన్నాయంటే అదే సంక్రాంతి పండుగ. పండుగనాడు చాలామంది స్వీట్

Read More

సైబర్ అలర్ట్.. అయోధ్య ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు అంటూ మోసం

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో 9 రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాని

Read More

ఈ సారైనా విచారణకు రండి.. కేజ్రీవాల్‌కి నాలుగోసారి ఈడీ సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  అధికారులు మరోసారి  నోటీసులు పంపించారు. &nb

Read More

బిగ్ ఛేంజ్.. రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభ వేదిక మార్పు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్  గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో స్పల్ప మార్పు చోటుచేసుకుంది.  జనవరి 14 నుంచి ప్రారంభం  కానున్న ఈ యాత్ర  ప

Read More

ముంబైలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ

ముంబై: మహారాష్ట్రలో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే అత్

Read More

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రారంభించిన మోదీ

దేశంలోనే అత్యంత పొడవైన  సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)ను   ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు.  ఈ వంతెన

Read More

ఒక్క యోగీకే.. దేశంలో ఏ సీఎంకూ అందని రామమందిర ఆహ్వానం

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాన

Read More

జై శ్రీరాం : ఆ రోజు ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య ముస్తాబైతున్నది. మరో పది రోజులే గడువు ఉండటంతో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని వారణాసికి చెం

Read More

దేశంలో 3 వేల368కు చేరిన యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  రిపోర్ట్స్ ప్రకారం గడిచిన 24 గంటల్లో  దేశంలో కొత్తగా 609 కేసులు వచ

Read More