India

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ

వరల్డ్ కప్ చివరి యుద్ధం.. నవంబర్ 19వ తేదీ ఆదివారం.. మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆడుతుండటంతో.. దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపు చ

Read More

గాల్లో వచ్చి ఉంటే : వారం రోజుల్లో ఇద్దరు పైలట్లు గుండెపోటుతో మృతి

ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో ఎయిర్‌లైన్స్ గుర్గావ్ కార్యాలయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తక్షణ రవాణా,

Read More

ఈ పాస్ వర్డ్స్ అస్సలు వాడొద్దు : ఇండియాకు హెచ్చరికలు

2023లో '123456' అనేది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగించే అత్యంత సాధారణ పాస్‌వర్డ్ అని ఓ కొత్త నివేదిక తెలిపింది. పాస్‌వ

Read More

జమ్మూ కాశ్మీర్ లో 3.9 తీవ్రతతో భూకంపం

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో  2023 నవంబర్ 16 గురువారం రోజున భూకంపం సంభవించింది.    ఉదయం 9.34 గంటలకు డోడాలో భూకంపం సంభవించిందన

Read More

అనుష్క ప్రింటెడ్ షర్ట్.. ధర ఎంతంటారు..!

వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్  విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లు చేసిన

Read More

ఫ్రీడమ్ ఫైటర్,కమ్యూనిస్టు యోధుడు శంకరయ్య కన్నుమూత

స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఎం సీనియర్ నాయకుడు ఎన్ శంకరయ్య కన్నుమూశారు.   గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్

Read More

కోహ్లీ ముందు సచిన్ మూడు రికార్డులు

మరికాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య  సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఈ మ్యాచ్ కు వాంఖడే స్డేడియం వేదిక కానుంది.  టోర్నీలో టాప్&z

Read More

ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు బెదిరింపు.. ముంబై పోలీసుల అలెర్ట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా, న్యూజిలాండ్  జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందకు ముంబైలోని వాంఖడే  స్టేడియం

Read More

IND vs NZ Semi Final : మ్యాచ్ కు వాతావరణ శాఖ గ్రీన్ సిగ్నల్

మరికొన్ని గంటల్లో.. క్రికెట్ ప్రపంచంలోనే కీలక మ్యాచ్ జరగబోతుంది. ముంబై వాఖండే స్టేడియంలో.. వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ టాస్ పడనుంది. ఇండియా, న్యూజిలాం

Read More

రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. బీహార్ యువకుడిని విచారించిన పోలీసులు

ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోల

Read More

పొల్యూషన్ ఎఫెక్ట్ : ఢిల్లీ వదిలి జైపూర్ వెళ్లిన సోనియాగాంధీ

ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి పెరగడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా జైపూర్‌కు వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైపూర్ లో

Read More

సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూశారు.  2023 నవంబర్ 14వ తేదీన రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన  గుండెపోటుతో కన్న

Read More

ఇస్రో పిలుపు : కొత్త ఐడియాలతో రమ్మంటూ స్టూడెంట్స్ కు పిలుపు

స్పేస్ ఛాలెంజ్ తో భవిష్యత్ మిషన్ల కోసం రోబోటిక్ రోవర్ల వినూత్న ఆలోచనలు, డిజైన్ల రూపకల్పన కోసం యువతను ఇస్రో ఆహ్వానిస్తోంది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన

Read More