India

గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ హోల్డ్.. సాంకేతిక లోపంతో నిలిచిన ప్రయోగం

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్ష చివరి నిమిషంల

Read More

గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ అరగంట ఆలస్యం.. ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ అరగంట ఆలస్యం అయ్యింది. కౌంట్ డౌన్ ప్రాసెస్ ఆలస్యమవుతోంది. ప్రయోగ సమయంలో స్వల

Read More

సంజయ్ సింగ్‌కు బిగ్ షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో  చుక్కెదురైంది.  తన అరెస్ట్ , రిమాండ్‌ను సవాలు చేస్తూ

Read More

ఆత్మహత్యలను ప్రేరేపించేలా రాహుల్, ప్రియాంక ప్రసంగాలు!!

హెచ్చరించిన యూట్యూబ్.. పలువీడియోల బ్లాక్    ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నరు: జైరాం రమేశ్​ ఫైర్ హైదరాబాద్: తెలంగాణ విజయభేరి యాత్రలో

Read More

పాలస్తీనాకు సాయం చేస్తం: మోదీ

పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తో మాట్లాడాను. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడిలో వందలాది మంది మృతికి సంతాపం ప్రకటించాను. పాలస్తీనా ప్రజలకు మా

Read More

ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్‌ క్షుద్రపూజలు చేయిస్తుండు : శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ పై ఆ రాష్ట్ర సీఎం  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాబోయే ఎన్నికల్లో గె

Read More

నమో భారత్ : ఇండియాలో ఫస్ట్ RRTS రైళ్లు ప్రారంభం.. ఏంటీ రైళ్ల ప్రత్యేకత

దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న  ర్యాపిడ్‌ఎక్స్‌ సెమీ-హైస్పీడ్‌ రైళ్లకు పేరు మార్చారు.  వీటికి నమో భారత్ గా నామకరణం చేసినట్

Read More

సీఎం పదవి వద్దనుకున్నా.. నన్ను వదలడం లేదు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  సీఎం పదవి నుంచి తప్పుకుందామని ఉన్నా ఆ పదవి తనను వదలడం లేదన్నారు.  ఢిల్లీలో విలే

Read More

జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

2008లో జరిగిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్యకేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం  ఐదుగురు నిందుతులను దోషుల

Read More

2023 వరల్డ్ కప్ విజేత భారత్ కాదు.. మేమే గెలుస్తాం..: అందాల భామ జోస్యం

వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమై దాదాపు రెండు వారాలు పూర్తి కావస్తోంది. ఈ పక్షం రోజుల్లో  మూడు నాలుగు మ్యాచ్‌లు మినహా అన్నీ ఏకపక్షంగా సాగిపోయా

Read More

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చండి.. ఈసీకి ఆప్ లేఖ

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అభ్యర్థిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఛత్ పండుగ నేపథ్యంలో పోలింగ్

Read More

వీకే సక్సేనా కీలక నిర్ణయం.. కశ్మీర్‌ వలస కుటుంబాలకు రిలీఫ్‌ పెంపు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.  దేశ రాజధానిలోని కాశ్మీరీ వలస దారులకు అడహాక్ మంత్లీ కింద ఆయా కుటుంబాలకు  

Read More