India
రష్యా చమురు దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: వర్షాలతో డిమాండ్ తగ్గడంతో మన దేశానికి రష్యన్ చమురు దిగుమతి ఆగస్టులో ఏడు నెలల్లో కనిష్ట స్థాయికి
Read Moreడబ్బు, టైమ్ ఆదా .. ముందస్తు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్
Read Moreఓట్ల కోసమే హిందుత్వంపై ద్వేషం.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్
దుంగర్పూర్: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి.. హిందుత్వాన్ని వ్యతిరేకిస్తోందని, మన సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిప
Read Moreలైంగిక వేధింపులు తాళలేక.. ట్యూటర్ హత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో14 ఏండ్ల బాలుడు తన ట్యూటర్ను హత్య చేశాడు. ట్యూటర్(28) బాలుడిపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే హత్యకు దారి తీసిందని పోలీసులు
Read Moreఇస్రో ఘనత.. ఆదిత్య ఎల్1 మరో మైలురాయి
భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నది. అగ్ని నక్షత్రమైన ఆదిత్యుడిపై అధ్యయనం చేయడానికి జరిపిన ప్రయోగం విజయవంతం కావడం అంత
Read Moreనవ భారతానికి నూతన చట్టాలు
బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఏండ్ల తరబడి అమలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో ఇటీవల 3 నూతన చట్టాల బిల్లులు ప్రవేశపెట్
Read Moreఓటమి భయంతోనే తెరపైకి ..వన్ నేషన్ వన్ ఎలక్షన్: రేవంత్
కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికలపై కేంద్రానివి డ్రామాలన్నారు. సర్వేల్లో బీజేపీకి వ్
Read Moreఎన్డీఏలో కూటమిలో ఆ పార్టీలు తప్ప మిగితావి ఉత్తయే : నారాయణ
దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని, ఎన్డీఏలో కూటమి లో ఉన్న 8 పార్టీలు తప్ప మిగితా పార్టీలన్నీ ఉత్తవేనన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి
Read Moreసనాతన ధర్మం అనేది ఓ రోగం.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని పూర్
Read Moreఇన్స్పిరేషన్ : పారాచూట్ మన దేశపు నమ్మకం
గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన బ్రాండ్ పారాచూట్. అందుకే ఒకప్పుడు చాలామంది తల్లులు పిల్లలకు హెయిర్&z
Read Moreరాహుల్ గాంధీకి మటన్ ఎలా వండాలో నేర్పిన లాలూ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెఫ్ అవతారం ఎత్తారు. ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు వంటలో బిజీ అయ
Read Moreఐదేళ్లలో 661 పులులు మృత్యువాత
గడిచిన ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత పడినట్లుగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘా
Read Moreజీ20 సమ్మిట్కు ముందురోజే భారత్కు బైడెన్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇండియా టూర్ ఖరారైంది. ఈ నెల 7న ఆయన మనదేశానికి రానున్నట్లు వైట్హౌస్ శనివారం ప్రకటించింది. జీ20 సమ్మిట్కు
Read More












