India
ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగనక్కర్లేదు.. త్వరలో కొత్త టోల్ వ్యవస్థ
నేషనల్ హైవేలపై ఇకపై వాహనదారులు ఆగనవసరం లేకుండా త్వరలో కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయనున్నట్టుగా కేంద్రం వెల్లడించింది. అధునాతన సాంకేతికతతో
Read Moreఅసలేం జరుగుతోంది.. ఆగని చీతాల మరణాలు
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రాజెక్టు చీతాలో భాగ
Read Moreరాజ్ భవన్ దగ్గర ఉద్రిక్తత
రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నూతన జాతీయ విద్యా విధానంపై రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు
Read Moreసిరీస్ గెలుస్తరా?.. ఇవాళ విండీస్తో ఇండియా మూడో వన్డే
రాత్రి 7 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్
Read Moreచెన్నై- తిరునల్వేలి వందే భారత్ .. ఆగస్టు 6న ప్రారంభించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు. ఆగస్టు 6న తమిళనాడులో మూడవ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మోడీ జెండా ఊపి ప
Read Moreప్రియాంక అందం చూసి అదిత్య ఠాక్రే ఎంపీ సీటు ఇచ్చారు
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే ) వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెను రాజ్యసభకు పంపారని ఏక్నాథ్ ష
Read Moreఅంజూ ప్రేమ వెనుక అంతర్జాతీయ కుట్ర : నరోత్తమ్ మిశ్రా
ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ కు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్న ఫాతిమా అలియాస్ అంజూ ప్రేమ వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని ప్రభుత్వం
Read Moreరీషెడ్యూల్ .. అనుకున్న టైమ్ కంటే.. ఒక్కరోజు ముందే ఇండియా, పాక్ మ్యాచ్
వరల్డ్ కప్ 2023లో క్రికెట్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగా 2023 అక్టోబర్
Read Moreరూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా కోలార్ నుంచి జైపూర్కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 1
Read Moreసిద్దాంతకు గోల్డ్, కోయెల్కు సిల్వర్
గ్రేటర్ నోయిడా: ఇండియా యంగ్ లిఫ్టర్లు సిద్దాంత గొగోయ్, జ్ఞానేశ్వరి యాదవ్, కోయెల్ బార్.. ఆసియా యూత్&z
Read Moreనేనిప్పుడు తాబేలునే కుందేలును కాదు : హార్దిక్ పాండ్యా
బ్రిడ్జ్టౌన్: బౌలింగ్ విషయంలో ప్రస్తుతానికి తాను తాబేలునే అని టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్
Read Moreనోరు పారేసుకోవడమే ప్రజాస్వామ్యమా?
కాంగ్రెస్ పార్టీ లేదా దాని నేతృత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి అభ్యర్థిగా మొదటి వరుసలో ఉండే వ్యక్తి రాహుల్గాంధీ. అలాంటి వ్యక
Read Moreఈ ఏడాది మార్కెట్లోకి 21 కొత్త కరెంటు కార్లు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ కంపెనీలు కియా, బీఎండబ్ల్యూ, బెంజ్, సిత్రియాన్, వోల్వో, ఆడి, బీవైడీ, పోర్షే, జాగ్వార్ ల్యాండ్రోవర్
Read More












