India
రూ.2,458 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న మైక్రోచిప్
హైదరాబాద్లో ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ మనదేశంలో 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.
Read Moreముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు 4 గంటల పాటు ఈ సమావే
Read Moreలాలూ ఫ్యామిలీపై సీబీఐ చార్జిషీట్ దాఖలు
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
Read Moreఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2023 జూలై 03 సోమవారం రోజున చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం చేరారు. జీర్ణకోశ
Read MoreJio Bharat phone : రూ. 999 కే4 G ఫోన్.. జూలై 7 నుంచి సేల్స్
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర లేపింది. జియో భారత్ 4G ఫోన్ను విడుదల చేసింది. కేవలం రూ. 999 కే ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. &nb
Read Moreరేపట్నుంచి రేషన్ షాపుల్లో టమాటాలు .. కిలో రూ.60
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం వరకు రూ.40కి అమ్ముడైన టమాటా ధర .. గత వారం రూ.70కి దూసు
Read Moreతృటిలో తప్పిన ప్రమాదం.. విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు
బీహార్ లో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ముజఫర్పూర్ స్టేషన్ నుంచి 2023 జూలై 02 న రాత్రి ట్రైన్ ముంబ
Read Moreఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ
ప్రముఖ బిజినెస్మెన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ 2023 జూలై03న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేర
Read Moreమనీష్ సిసోడియాకు షాక్.. మళ్లీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు 2023 జులై 03 సోమవారం రోజున కొట్టివేసింది
Read Moreహర్యానా ప్రభుత్వం కొత్త స్కీమ్ ... పెళ్లికాని వారికి పెన్షన్
హర్యానా ప్రభుత్వం కొత్త స్కీమ్ పై సమాలచోనలు చేస్తోంది. పెళ్లి కాని వారికి పెన్షన్ అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న అవివాహితులు దీ
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్ ను నియమించింది. పార్టీ చ
Read Moreనాలుగేళ్లు.. మూడుసార్లు డిప్యూటీ సీఎం... రెండు సార్లు ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్
శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మూడోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 2023 జూలై 02 న ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు
Read Moreదేశాభివృద్ధి కోసమే షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం : అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం పట్ల ఎన్సీపీ రెబల్ లీడర్ అజిత్ పవార్ స్పందించారు. దేశాభివృద్ధి కోసమే ఏక్నాథ్ షిండే ప్రభ
Read More












