India

జీపును ఢీకొట్టిన ట్రక్కు..ఆరుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భివాండి తాలూకాలోని పద్ఘా ఏరియాలో కంటైనర్ ట్రక్కు, జీపును ఢీకొట్టి దాదాపు 100 మ

Read More

ఇటు ఎన్డీఏకు, అటు ఇండియాకు కేసీఆర్, జగన్, బాబు దూరం

రెండు కూటముల నుంచి అందని ఆహ్వానం! బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ మౌనం.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరి ఎన్డీఏ మీటింగ్​కు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​

Read More

దేశ సమగ్రతకు యూసీసీ కావాలి!

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే పన్నుల విధానం లాగానే ఒకే పౌర చట్టం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరమే. దేశ పౌరులందరికీ సమానంగా ఒకే చట్టం వర్తింపజేయాలనే ఉద్

Read More

‘పబ్జీ’ ప్రేమ వెనుక గూఢచర్యం?.. సీమా హైదర్.. పాక్ ఏజెంటా?

న్యూఢిల్లీ: ప్రేమంటూ మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుడితో కలిసి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సీమా హైదర్(30) కేసు మలుపులు తిరుగుతోంది. ఆమెది నిజం

Read More

మూడేండ్ల చిన్నారి చేతిలో పేలిన గన్

న్యూఢిల్లీ: మూండేండ్ల చిన్నారి గన్​తో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో బులెట్​ ఏడాది వయసున్న చెల్లి తలలో నుంచి దూసుకెళ్లింది. అమెరికాలోని

Read More

బెంగాల్​లో పంచాయతీ హింసపై ఒక్కరూ మాట్లాడరేం? : మోదీ

న్యూఢిల్లీ/పోర్ట్ బ్లెయిర్:  ప్రతిపక్ష పార్టీలకు దేశం అవసరంలేదని, కుటుంబం కోసం అవినీతికి పాల్పడటం ఒక్కటే వాటి ఎజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర

Read More

మాస్టర్ ప్లాన్లను దాస్తున్నరెందుకు?

భారతదేశంలో పెద్ద గ్రామాలు పట్టణాలు అవుతున్నాయి. పట్టణాలు నగరాలు అవుతున్నాయి. అన్నీ రాజధాని నగరాలు పెరుగుతున్నాయి. కానీ, ఢిల్లీ నుంచి గళ్లీ దాకా ఈ పెరు

Read More

ప్రతిపక్షాల కూటమి ఇండియా..కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్..

26 పార్టీలతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌‌మెంటల్  ఇన్​క్లూసివ్ అలయెన్స్‌‌’ ఏర్పాటు బెంగళూరులో సుదీర్ఘ భేటీ తర్వ

Read More

హిండెన్​బర్గ్ ​రిపోర్టు దురుద్దేశపూర్వకమే : గౌతమ్​ అదానీ

వెలుగు బిజినెస్​ డెస్క్​: తమ గ్రూప్​పై హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ ఈ ఏడాది జనవరిలో చేసిన ఆరోపణలన్నీ దురుద్దేశంతో కూడినవేనని మంగళవారం జరిగిన యాన్యువల్​ జన

Read More

అప్పు కట్టలేదా? మీకూ హక్కులున్నాయ్​!

న్యూఢిల్లీ:  ఆర్థిక సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, హాస్పిటల్​వంటి పెద్ద ఖర్చులు రావడం వంటి సమస్యల కారణంగా చాలా మంది అప్పులు కట్టలేకపోతుంటారు. ముఖ్యం

Read More

ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల భేటీ

ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మంగళవారం (జులై 18న) ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ

Read More

టీమ్ ఎన్టీఏ వర్సెస్ టీమ్ ఇండియా .. ఇక చూస్కుందాం రండి..

అధికారం కోసం దేశాన్ని  బీజేపీ ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం కొద్దిమంది చేతుల్లోకి పోతుందని..దేశం సొమ్

Read More