India

రూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...

భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్​ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు

Read More

హెల్త్ అలర్ట్ : ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకు.. కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువ

కరోనా ఇన్ఫెక్షన్ కు బ్లడ్ గ్రూపులు కూడా కారణమవుతాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్‌ వల్ల పలు బ్లడ్ గ్

Read More

లోకల్ రైల్లో కీచకులు.. ఆడోళ్లు కనిపిస్తే వదలటం లేదు..

లోకల్ రైల్లో కీచకులు ఎక్కువయ్యారు.. ఆడోళ్లు కనిపిస్తే చాలు వదలటం లేదు.  తాజాగా ముంబైలో ఓ 24 ఏళ్ల మహిళను లోకల్ రైల్లో గుర్తు తెలియని వ్యక్తి లైంగి

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  దేశంలోని అన్ని పంచాయతీలు ఇకపై అభివృద్ధి పనులకు, వసూళ్లకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఉపయోగించాలని స్పష్ట

Read More

మంత్రి బాలాజీ బర్తరఫ్ పై వెనక్కి తగ్గిన గవర్నర్

తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయంలో గవర్నర్  ఎన్‌ రవి వెనక్కి తగ్గారు. బర్తరఫ్ ప్రకటన చేసిన కాసే

Read More

టెర్రరిజంపై పాక్‌‌ చర్యలు తీసుకునే వరకు.. సార్క్‌‌ సమావేశాలు నిర్వహించం

విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌‌‌‌ న్యూఢిల్లీ: సార్క్‌‌ (సౌత్‌‌ ఏషియన్‌‌ అసోసియేషన్‌‌

Read More

రిటైర్డ్‌‌‌‌ ప్లేయర్ల పాలసీపై బీసీసీఐ రివ్యూ

న్యూఢిల్లీ: రిటైర్డ్‌‌‌‌ అయిన తర్వాతే విదేశీ టీ20 లీగ్‌‌‌‌ల్లో ఆడాలన్న రూల్‌‌‌‌ను బీసీసీఐ

Read More

స్టాలిన్కు షాకిచ్చిన గవర్నర్... సెంథిల్ బాలాజీ మంత్రి పదవి తొలిగింపు

మనీలాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న తమిళనాడు విద్యుత్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని

Read More

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన టీవీ నటి చ‌హ‌త్ పాండే

మధ్యప్రదేశ్ కు చెందిన టీవీ నటి చ‌హ‌త్ పాండే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యద‌ర్శి సందీప్ పాఠక్ స‌మ‌క్షంలో 20

Read More

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే ఏమవుతుంది?

పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది.  కేంద్రం విధించిన గడువు 2023 జూలై 30తో ముగియనుంది.  భారత ప్రభుత్వం 2017లో పా

Read More

రూ.118 కోట్ల బ్రిడ్జి.. మే 17న ప్రారంభం.. జూన్ 29న పగుళ్లు

మహా ప్రభో ఓ బ్రిడ్జి వేయండి.. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.. మీకు పుణ్యం ఉంటుంది అంటూ అక్షరాల ఎనిమిది లక్షల మంది ప్రజలు.. దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వచ్చా

Read More

జులై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. విస్తరణపై ఊహాగానాలు

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాల మధ్య 2023  జులై 3న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది.  ఢిల్లీలో కొత్తగా నిర్మించిన

Read More

రాహుల్ గాంధీ పర్యటనలో రాళ్లదాడి.. హెలికాప్టర్లో తిరగడానికి రెడీ

రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బిష్ణుపూర్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  2023 జూన్ 29 గురువ

Read More