India

ఇండియన్ కాన్సులేట్​కు నిప్పు

న్యూయార్క్: అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. ఫర్నీచర్​కు నిప్పు పెట్టారు. ఆదివారం త

Read More

బీజేపీ వ్యతిరేక కూటమిని చీల్చడానికి కేసీఆర్​ ప్రయత్నం

మధ్యయుగపు నాటి గడీల సంస్కృతి తెచ్చిన్రు కాళేశ్వరంలో అదనంగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలె  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కార్పొ

Read More

ఆర్టీఐని బలోపేతం చేయాలి

సమాచార హక్కు అనేది 2005లో చేసిన భారత పార్లమెంట్ చట్టం. ఇది పౌరుల సమాచార హక్కుకు సంబంధించిన నియమాలు, విధానాలను నిర్దేశిస్తుంది. పూర్వపు సమాచార స్వేచ్ఛ

Read More

రేపు పార్టీ నేతలతో .. అజిత్, శరద్ పవార్ కీలక సమావేశం

మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్.. రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు . సమావేశా

Read More

బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్

టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ గా ఎన్నికయ్యారు.  ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ లో ప్రకటించింది. భారతీయ టెలివిజన్ నెట్

Read More

ఎగ్జామ్ పేపర్ లీక్‌లకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష

రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌లకు పాల్పడిన వారి శిక్షను 10 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షకు పెంచే బిల్లును వచ్చే అసెంబ్లీ సెషన్‌

Read More

విదేశీ టూరిస్ట్ తో అనుచితంగా ప్రవర్తించిన ఆటోరిక్షా డ్రైవర్.. వీడియో షేర్ చేసిన మహిళా కమిషన్

 ఓ ఆటోరిక్షా డ్రైవర్.. విదేశీ మహిళా పర్యాటకురాలిని వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛై

Read More

భారత దౌత్యవేత్తలు లక్ష్యంగా ఖలిస్థాన్ బెదిరింపు పోస్టర్లు

కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు భారత దౌత్యవేత్తలే కారణమంటూ

Read More

ఇయ్యాల ఎస్​సీవో సమ్మిట్

న్యూఢిల్లీ: మన దేశ ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సమ్మిట్ మంగళవారం వర్చువల్ గా జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్

Read More

రూ.2,458 కోట్లు ఇన్వెస్ట్​ చేయనున్న మైక్రోచిప్

హైదరాబాద్​లో ఆర్​ అండ్​ డీ సెంటర్​ ప్రారంభం హైదరాబాద్​, వెలుగు: అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ మనదేశంలో 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.

Read More

ముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్  సమావేశం ముగిసింది.  కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు 4 గంటల పాటు ఈ సమావే

Read More

లాలూ ఫ్యామిలీపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది

Read More