India
రైల్వే ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం : అశ్విని వైష్ణవ్
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ట్రాక్ పునరుద్ధరణ పనులతో పా
Read More300 సీసీ ఇంజన్తో కవాసకీ నింజా
జపాన్కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ కవాసకీ ఇండియా మార్కెట్లో ‘నింజా 300’ పేరుతో ప్రీమియం బైక్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.3.34
Read Moreఒడిశా రైలు ప్రమాదం... సిగ్నల్ లోపంతోనే
ఒడిశా రైలు ప్రమాదం సిగ్నల్ లోపంతోనే గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు హాస్పిటల్కు వచ్చిన యువత ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారుల
Read Moreఅధికారిపై అసహనం .. మైక్ విసిరేసిన సీఎం
రాజాస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కార్యక్రమంలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో మైక్
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. 288కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2023 జూన్ 03 శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మృతుల సంఖ్య 288కి పెరిగిందని, 7
Read Moreమీ జీతంలో కొంత భాగాన్ని ఇవ్వండి: ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన తోటి ఎంపీలను రిక్వెస్ట్ చేశారు. తమ శాలరీ నుంచి కొంత భాగాన్ని ఒడిశా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. వారికి ముం
Read Moreరైలు ప్రమాద బాధ్యులను వదిలేది లేదు.. మోడీ హెచ్చరిక
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన ఆయన.. క్షతగా
Read More14 ఏళ్ల తర్వాత తల్లి కోసం వచ్చాడు.. తిరిగి వెళుతూ రైలు ప్రమాదంలో..
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన
Read Moreప్రమాదం తర్వాత మేం కలుసుకోవటానికి కొన్ని గంటలు పట్టింది
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు(సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్ వీరి కుమారుడుతో
Read More200మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్.. వాఘా బార్డర్ వద్ద అప్పగింత
అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద 200 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత వారిని భారత సరిహద్దు భద్రతా దళానికి అ
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష
Read Moreఇన్ఫినిక్స్ నుంచి కొత్త ల్యాప్టాప్
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇండియా మార్కెట్లో ఇన్బుక్ ఎక్స్2 ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ఇది కేవలం 1.25 బరువు, 14.8 ఎంఎం మందం ఉంటుంది.
Read More












