India

కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది : లక్ష్మణ్

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అరోపించారు. 1993 నుంచి ఢిల్లీలో ఉంటేనే బీసీ సర్టిఫికెట్ ఇస్త

Read More

తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తం : కేసీఆర్

అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గులాబీ సర్కార్ ఏర్పాటైతే రెండేళ్లలో మహారాష్ట్ర పరిస్థితిన

Read More

చైనాతో సంబంధం ఉన్న యాప్స్ పై నిషేధం

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే హానికర యాప్ లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చైనాతో సంబంధం ఉన్న138 బెట్టింగ్​ యాప్​లు, 94 లోన్ లెండింగ్

Read More

ల్యాబ్లో తయారయ్యే డైమండ్స్‌కు పెరుగుతున్న డిమాండ్

ల్యాబ్‌లలో తయారు చేస్తున్న వజ్రాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ 2023లోనూ ఈ  వజ్రాల తయా

Read More

అసోం ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంది : అసదుద్దీన్ ఒవైసీ

బాల్య వివాహాలకు పాల్పడిన వారిని  ఆరెస్డ్ చేస్తోన్న అసోం ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు.  అసోం  ప్రభుత్వం ముస్లింల

Read More

షిండేకు దమ్మంటే నాపై పోటీ చేయాలి :  ఆదిత్య థాకరే 

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు  ఆ రాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాకరే కొడుకు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. రాజ్యాంగ విరుద్ధ ముఖ్యమంత్రి (ఏ

Read More

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా మోడీ

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు. యుఎస్‌కు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్' సర్వే ప్రక

Read More

ఆకలి బాధలు పోవాలి : సీనియర్​ జర్నలిస్ట్​ కోడం పవన్ కుమార్

ప్రపంచవ్యాప్తంగా 2021లో 82.8 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఆకలి సమస్యను ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015లో యూఎన్ ​సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్న

Read More

ఈ ఏడాది టార్గెట్​...5,6 లక్షల మంది టూరిస్టులు : మలేషియా

ప్రకటించిన మలేషియా టూరిజం బోర్డు హైదరాబాద్​, వెలుగు: ఈ ఏడాది ఇండియా నుంచి తమ దేశానికి 5-6 లక్షల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని మలేషియా టూర

Read More

మన దేశ మూలాలున్న నలుగురికి అమెరికా కాంగ్రెస్​లో కీలక పదవులు

ప్రమీలా జయపాల్​కు  ఇమిగ్రేషన్​ వ్యవహారాల కమిటీలో చోటు వాషింగ్టన్: భారత మూలాలున్న నలుగురు అమెరికా కాంగ్రెస్​ సభ్యులను కీలక పదవులు వరి

Read More

బడ్జెట్ పై బీజేపీ ఎంపీలకు బ్రీఫింగ్

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. లోక్‌సభ లో ఐదోసారి కేంద్ర ఆర్థిక మంత్రి న

Read More

వందే భారత్ తరహాలో వందే మెట్రో

వందే భారత్ రైళ్ల తరహాలో వందే మెట్రో సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ వి

Read More

అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

రామ మందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం అందజేసిన రెండు సాలగ్రామ శిలలు భారీ వాహనంలో అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో  పూజారులు, స్థానికులు వాటికి పూలమ

Read More