India
మన కరోనా మందులకు చైనాలో మస్త్ డిమాండ్
మన కరోనా మందులకు చైనాలోమస్త్ డిమాండ్ బ్లాక్ మార్కెట్లో కొంటున్న ప్రజలు బీజింగ్: చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సరిపడ
Read Moreఆస్పత్రిలో చేరిన ప్రధాని మోడీ తల్లి
ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోడీ తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన డాక్టర్లు దవాఖానకు వెళ్లి తల్లిని పరామర్శించిన పీఎం త్వరగా కోల
Read Moreకరోనా అలర్ట్ : రానున్న 40 రోజులు భారత్కు కీలకం
కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో కొవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మరి కట్టడికి
Read Moreరాహుల్ గాంధీ టీషర్ట్ సీక్రెట్ ఇదేనట..
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షులు
Read Moreకర్ణాటకలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులు
కర్ణాటకలోని మైసూరులోని ఓ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
Read Moreవిదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొవిడ్ మార్గదర్శకాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది. యూఏఈ నుంచి భారత్కు ఎయిర్ ఇండియాలో వ
Read Moreవిద్యా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని ఎమ్మెల్
Read Moreశ్రీలంకతో సిరీస్లు : టీ20లకు సారధిగా పాండ్యా.. వన్డేలకు కెప్టెన్గా రోహిత్
వచ్చే నెలలో శ్రీలంక టీమ్ ఇండియాలో పర్యటించనుంది. ఇండియా టీమ్ తో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ల కోసం బీసీసీఐ టీ
Read Moreప్రాక్టీస్ లో రోహిత్..శ్రీలంక సిరీస్ కు ఆడేనా?
కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ కు అందుబాటులోకి వస్తడా? అసలు బీసీసీఐ రోహిత్ ను ఎంపిక చేస్తుందా? అనే సస్పెన్స్ కు ఇంకా తెరపడటం లేద
Read Moreఉబెర్కు కలిసొస్తున్న శనివారం .. ఈ ఏడాదంతా ఆ రోజునే భారీగా బుకింగ్స్
క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఉబెర్’ కీలక గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారతీయులు తమ క్యాబ్ లలో దాదాపు 11 బిలియన్ల నిమిషాల పాటు ప
Read Moreమధ్యప్రదేశ్ మంత్రికి కొత్త చెప్పులు ఇచ్చిన కేంద్రమంత్రి
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్లో అధ్వాన్నంగా రోడ్లను బాగుచేయాలంటూ వినూత్ననంగా నిరసన తెలిపారు. గత 56 రోజులుగా ఆ
Read Moreఎయిమ్స్లో చేరిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కడుపు నొప్పితో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట
Read Moreవాజ్పేయికి రాహుల్గాంధీ నివాళి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్మారకంతో పాటు, పలువురు మాజీ ప్ర
Read More












