India
2,000 కంటే తక్కువ మెజార్టీతో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2
Read Moreఆప్కు జాతీయ హోదా.. ఈసీ అధికారిక ప్రకటనే లాంఛనం
నెక్ట్స్ టైమ్ గుజరాత్లో తప్పక గెలుస్తమని ధీమా న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ హోదాను సాధించింది. గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో సాధించ
Read Moreహిమాచల్ ప్రదేశ్ లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆప్
హిమాచల్ ప్రదేశ్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం పోలింగ్ లో ఆ పార
Read Moreభారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్
మెయిన్పురి లోక్సభ ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు
Read Moreముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో 156 సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా, హిమాచల్ ప
Read Moreగుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘు శర్మ రాజీనామా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు.
Read Moreసీఎం పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్
హిమాచల్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 28, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ద
Read MoreEVM ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ గాంధీ
Read Moreగుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి ఓటమి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి ఓటమి పాలయ్యారు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి
Read Moreమనోజ్ బాజ్పేయి ఇంట విషాదం
ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల
Read Moreరేపే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(డిసెంబర్ 8) వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికార
Read Moreసాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప
Read Moreహైదరాబాద్లో గోల్డ్ ATM లాంఛ్
హైదరాబాద్: డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్టే ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్
Read More












