India

భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

టీమిండియాపై 10 వికెట్ల తేడాతో  ఇంగ్లాండ్ విజయం సాధించింది.  16 వ ఓవర్ : ఇంగ్లాండ్  170/0 17వ  ఓవర్లో మొత్తం 16   పరుగు

Read More

మెయిన్‌పురి ఎస్పీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ఆయన కోడలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు

Read More

క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణికి బీజేపీ టికెట్

డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి విడుత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. 160 మంది పేర్లతో కూడిన లిస్టును కేంద్ర

Read More

టీమిండియా గెలవాలంటూ అభిమానులు పూజలు

ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ జట్టు విజయం కోసం అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య సె

Read More

పాక్‌ పిలుస్తోంది... నేడు ఇంగ్లండ్‌‌‌‌తో టీమిండియా సెమీఫైనల్‌‌

పాక్‌ పిలుస్తోంది... నేడు ఇంగ్లండ్‌‌‌‌తో టీమిండియా సెమీఫైనల్‌‌ గెలిచి ఫైనల్లో పాకిస్తాన్​ను ఢీకొట్టాలని ఆశిస్త

Read More

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్కు ఇండియా ఆతిథ్యం

భారత బాక్సింగ్ చరిత్రలో మరో మైలురాయిని అందుకోనుంది. త్వరలో భారత్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఢిల్లీ వేదికగా వరల్డ

Read More

హేమంత్‌ సోరెన్‌కు మరోసారి ఈడీ సమన్లు

మైనింగ్‌ లీజులు, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ ) జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్&zwn

Read More

గుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్ ను వీడిన మరో సీనియర్ లీడర్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడ

Read More

3 నెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్

శివసేన లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరైంది. ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.  రౌత్ బెయిల్ పిటిషన్&

Read More

సుప్రీంకోర్టు 50వ సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 

Read More

ఇండియాకు జీ20 సారథ్య బాధ్యతలు.. కొత్త లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి  భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సై

Read More

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలి: భారత్

రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలని భారత్ మరోసారి ప్రకటించింది. మాస్కో పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి జైశంకర్.. రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ

Read More

40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం!

వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని తెలుస్తోంది. ముహూర్తాలు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఉండటంతో వివాహాలకు ప్లాన్ చ

Read More