India
సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు.
Read Moreఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలపర్
Read Moreఈ ఎన్నికలు 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి : మోడీ
గుజరాత్లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బనస్కాంత జిల్లాలోని పాలన
Read Moreఅమ్మకానికి బిస్లరీ.. టాటా గ్రూప్తో చర్చలు.!
ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార సంస్థ బిస్లరీని అమ్మనున్నట్లుగా ఆ కంపెనీ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. కొనుగోలుదారుల కోసం
Read Moreదేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ
Read Moreనార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా
న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందో
Read Moreయువరాజ్ సింగ్కు గోవా టూరిజం శాఖ నోటీసులు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు గోవా టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్లోని తన విల
Read Moreఅయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడిని తీసుకెళ్లొచ్చు
శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్లోనే తమ వెంట తీసుకువెళ్లొచ్చు. ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల
Read Moreగవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నరు : సంజయ్ రౌత్
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ మహారాజ్పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కోశ్యారీని గవర్నర్ గా గుర్తి
Read Moreఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఖండించిన భారత్
న్యూయార్క్ : ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటి
Read More23.4 లక్షల టన్నుల ఎరువుల దిగుమతి
న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాది అక్టోబర్లో డై–యూరియా అమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) సహా 23.4 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకుందని కేం
Read Moreనేడు కివీస్తో ఇండియా మూడో టీ20
మ. 12 నుంచి డీడీ స్పోర్ట్స్లో లైవ్ నెపియర్: న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ రద్దయినా.. సూర్యకుమార్&zwnj
Read Moreగుజరాత్ ఎన్నికలు: ఆదివాసీలే టార్గెట్ గా మోడీ, రాహుల్ క్యాంపెయిన్
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బీజే
Read More












