India

గుజరాత్లో 32 వేల పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నయ్ : సిసోడియా

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎనిమిది నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని ఢిల్లీ ఉప మ

Read More

ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదు : జైషా

ఆసియా కప్ 2023 కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ జేషా  తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పాకిస్తాన్‌కు బదులుగా

Read More

నీటి యోధుడు కల్మనే కామెగౌడ కన్నుమూత

కర్ణాటకలో నీటి యోధుడిగా పేరుగాంచిన  కల్మనే కామెగౌడ (86) కన్నుమూశారు. మాండ్యా జిల్లాకు చెందిన ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.

Read More

దేశంలో పేదరికం నుంచి బయటపడినోళ్లు 41 కోట్ల మంది

యునైటెడ్ నేషన్స్: ఇండియాలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత 15 ఏండ్లలో దేశంలో చారిత్రక మార్పు వచ్చిందని చెప్

Read More

హిమాచల్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ జనశక్తి పార్టీ

త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)  పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప

Read More

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్

Read More

రాహుల్‌జీ వెంటనే యాత్రను ఆపేయండి : ఫ్రాన్సిస్కో సర్దిన్హా

రాహుల్‌ గాంధీ  వెంటనే భారత్ జోడో యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు. త్వరలో ఎన్

Read More

ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో పార్టీ సభ్యులు ఓటు హక

Read More

సీతారామన్‌ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం

‘‘రూపాయి బలహీనపడటం లేదు.. కానీ డాలర్ విలువే బలపడుతోంది’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఇటీవల చేసిన క

Read More

పంజాబ్ సీఎంకు ప్రధాని మోడీ విషెస్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  "పంజాబ్ ముఖ్యమంత్రి  భగవంత్ మాన్ జీకి జన్మదిన శుభాకా

Read More

కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్

కర్నాటక బళ్లారి జిల్లా సంగనకల్లు  ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ సహా దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రా

Read More

డిజిటల్ బ్యాంకింగ్​తో సేవలు మరింత ఈజీ

న్యూఢిల్లీ : మనదేశంలో 2014కు ముందు 'పొలిటికల్​ ఫోన్ బ్యాంకింగ్' ఉండేదని, దాని స్థానంలో 'డిజిటల్ బ్యాంకింగ్'ను తేవడం ద్వారా బీజేపీ

Read More

గుజరాత్ కు కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. కొత్త ఇంజన్ : కేజ్రీవాల్

గుజరాత్‌లో 27 ఏళ్ల బీజేపీ పాలన పై  ప్రజలు విసిగిపోయారని ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ అన్నారు. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానిక

Read More