India
లాభాల్లో స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న సూచీలు
ముంబై: దేశీ స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోంది. డాలరుతో ర
Read Moreభారీగా పడిపోయిన విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ
టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యు భారీగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే కోహ్లీ బ్యాండ్ర్ వ
Read Moreశ్రీలంక ఆస్పత్రికి భారత్ సాయం
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మందులు దొరకట్లేదు. దీంతో ఆస్పత్రుల్లో డాక్టర్లు ఆపరేషన్లు చేయట్లేదు. మంగళవారం పరదేనియాలోని ఓ సూపర్ స్పెషాలిట
Read Moreఅన్ని సమస్యలకూ జవాబు స్టార్టప్లే!
ఏ సమస్యను అయినా పరిష్కరిస్తయ్ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించే సత్తా స్టార్టప్ల
Read Moreఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన వాయిదా
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్.. భారత పర్యటన వాయిదా పడింది. ఆయన ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు ఇండియాలో పర్యటించేందుకు రాబోతున్నారని కొద్ది రోజుల ము
Read Moreఇక కరోనా కాలర్ ట్యూన్కు గుడ్ బై?
ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా సరే.. ఫ్ట్ వినిపించేంది కరోనా జాగ్రత్తలతో వచ్చే కాలర్ ట్యూన్. రెండేళ్ల క్రితం కరోనా వ్యాప్త
Read Moreలాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా
Read Moreఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో
ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో వైరల్ లాస్ట్ ఓవర్ డ్రామాపై వీడియో: రన్ ఔట్.. క్యాచ్ ఔట్.. నో బాల్..విక్టరీ క్రైస్ట్&z
Read Moreదేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా.. తాజా కేసులు ఎన్నంటే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. కేవలం నామమాత్రంగా కేసులు నమోదు అవుతుండడం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా క
Read Moreమీడియం రేంజ్ మిసైల్ గురి తప్పలే!
బాలేశ్వర్: డీఆర్డీవో ఎక్కుపెట్టిన గురి తప్పలేదు. ఎంచుకున్న టార్గెట్ మిస్ అవ్వలేదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తయారు చేసిన మీడియం రేం
Read Moreకొంపముంచిన నో బాల్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
కొంపముంచిన నో బాల్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్ చివరి బాల్ వరకు ఉత్కంఠ.. కీలక మ్యాచ్ లో భారత్ ఓటమి మహిళల వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్
Read Moreభారత్ నుంచి ముగ్గురు పాకిస్తానీ ఖైదీల విడుదల
ముగ్గురు పాకిస్తానీ ఖైదీలను విడుదల చేసింది ఇండియన్ గవర్నమెంట్. పంజాబ్ లోని అట్టారీ బార్డర్ నుంచి ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ
Read Moreనాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్ పై ఇవాళ 89 పైసలు పెంచారు. డీజిల్ మీద 86 పైసలు పెంచారు. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు చ
Read More












