యుద్ధనౌకల జలప్రవేశం

యుద్ధనౌకల జలప్రవేశం

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా మాత్రమే కాదు... మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్రపంచ దేశాలకు అవసరమైన నౌకలను నిర్మించే సత్తా భారత్ కు ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్. రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి జలప్రవేశం చేశాయి. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉదయగిరి, సూరత్ ఆవిష్కరణతో భారత్ నౌకా నిర్మాణంలో కొత్త అధ్యయనం మొదలైనట్లు రాజ్ నాథ్ తెలిపారు. 


 

 

ఇవి కూడా చదవండి

విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశమిచ్చిన జగన్

మంత్రి రోజాకు వింత అనుభవం

ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ నటి చేతన రాజ్ మృతి

భార్య మోసం, స్నేహితుడి ద్రోహం నుంచి దినేష్ కార్తీక్ ఎలా బయటపడ్డాడు ?