investigation

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఫర్నిచర్​ మాయం

ఏసీలు, సోఫాలు  షెడ్డును కూడా వదల్లే.. నిరంజన్​రెడ్డిపై కేసు నమోదు చేయాలి  కాంగ్రెస్ లీడర్ల డిమాండ్  వనపర్తి, వెలుగు : &nb

Read More

కాళేశ్వరం అక్రమాలపై..విచారణ చేయండి : రాపోలు భాస్కర్

ఏసీబీకి అడ్వొకేట్ ఫిర్యాదు     నకిలీ ఎస్టిమేట్లతో రూ.వేల కోట్ల అక్రమాలు చేశారని ఆరోపణ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై దర్యాప్తు: కిషన్ రెడ్డి

    జలయజ్ఞం పేరిట కాంగ్రెస్, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ దోచుకున్నరు     ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖులోపే జీతాలు ఇస

Read More

సీఎం భూపేష్ భఘేల్ పై ఈడీ సంచలన ఆరోపణలు

ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భఘేల్ పై  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎంకు 508

Read More

ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాం.. వార్నింగ్ పై పోలీస్ ఎంక్వయిరీ

కేరళ సీఎం పినరయి విజయన్ ను  చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.  నవంబర్ 1న సాయంత్రం రాష్ట్రంలోని  పోలీస్ హెడ్ క్వార్టర్స

Read More

ఐ ఫోన్ల హ్యాకింగ్ పై స్పందించిన యాపిల్ సంస్థ.. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించలేం..

కేంద్రంలోని  ప్రతిపక్ష ఎంపీలకు ఐ ఫోన్ల యాపిల్‌ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్స

Read More

ఏపీ లిక్కర్ పాలసీలపై సీబీఐతో విచారణ జరిపించండి: పురంధేశ్వరి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) భేటీ అయ్యారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లలో మద్యం

Read More

మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కానున్న నిందితులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులుగా ఉన్న  కలాహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్యలను మరోసారి నార్కోటిక్ బృందం విచారించనుంది. &nb

Read More

నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు

టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ

Read More

డ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్

   ఆరు గంటలు ప్రశ్నించిన టీన్యాబ్‌‌ ఆఫీసర్లు     రిపేర్‌‌‌‌ అయిందని ఫోన్ తీసుకురాని నవదీప్

Read More

మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నవదీప్

హీరో నవదీప్ ఈరోజు(సెప్టెంబర్ 23) నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29గా నవదీప్ ను పోలీసులు విచారిస్తున్

Read More

కేసుల దర్యాప్తుపై శ్రద్ధ పెట్టాలి :కె నరసింహ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్  క్రైమ్  కేసుల దర్యాప్తుపై శ్రద్ధ చూపాలని ఎస్పీ కె నరసింహ సూచించారు. బుధవారం ఎస్పీ ఆ

Read More

జాహ్నవి కేసులో సమగ్ర విచారణ.. అమెరికాకు భారత్ కాన్సులేట్ విజ్ఞప్తి

వాషింగ్టన్: ఈ ఏడాది జనవరి 23న అమెరికాలోని సియాటిల్‌‌లో  పోలీసు పెట్రోలింగ్  వెహికల్  ఢీకొని చనిపోయిన తెలుగు విదార్థిని జాహ్నవ

Read More