investigation

వీళ్లు తల్లిదండ్రులేనా? ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మిన్రు

సోషల్​మీడియా.. మనిషి జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తున్న మాధ్యమం. దాని పిచ్చిలో పడి కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు నివ్వెరపరిచేలా చేస్తున్నాయి. అలాంటి

Read More

అత్తాపూర్​లో డెడ్​బాడీ కలకలం..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్​లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్​ చెరువుల

Read More

మణిపుర్​ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు

మణిపుర్​లో జాతుల మధ్య.. రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వర

Read More

తల్లిదండ్రులను చంపి.. ఇంటికి తాళమేసి..

బెంగళూరులో ఓ కొడుకు దారుణం బెంగళూరు: ఓ యువకుడు తన తల్లిదండ్రులను చంపేసి, డెడ్​బాడీలను అక్కడే వదిలి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. కర్నాటకలోని బె

Read More

పదేండ్ల పనిపిల్లపై పైశాచికం

ఢిల్లీలో ఓ పైలట్, ఆమె భర్త కలిసి దారుణం   న్యూఢిల్లీ: పదేండ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకోవడమే కాకుండా.. ఆ చిన్నారిని మహిళా పైలట్, ఆమె భ

Read More

రాంగోపాల్​పేట చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. విచారణలో విస్తు పోయే నిజాలు

హైదరాబాద్​లోని రాంగోపాల్ పేట సింధి కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు.  ముగ్గురు నేపాలీలను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్

Read More

రైస్ మిల్లర్ల మాయాజాలం.. సీఎంఆర్ లో ఘరానా మోసం

రాజకీయ అండతో రెచ్చిపోయిన యాజమాన్యాలు విచారణలో వెల్లడైన అక్రమాలు ఏడు రైస్ మిల్లులకు రూ.8 కోట్లకుపైగా జరిమానా నిర్మల్, వెలుగు: నిర్మల్

Read More

మహిళా నిర్మాత వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

బంజారాహిల్స్​ కేబీఆర్​ పార్క్​లో ఓ మహిళా సినీ నిర్మాతని గుర్తు తెలియని వ్యక్తి జులై 9న వేధించిన విషయం విదితమే. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గు

Read More

కేబీఆర్ పార్కులో మహిళా సినీ నిర్మాతకు వేధింపులు

బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్క్​లో ఓ మహిళా సినీ నిర్మాతను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 9న ఆ నిర

Read More

కత్తులతో బెదిరించి.. వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు

వలస కూలీలను బెదిరించి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు వసూలు చేసిన ఘటన రాజేంద్రనగర్​ సర్కిల్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్త

Read More

బైజూస్​ ఖాతాలపై తనిఖీలకు ఆదేశం

న్యూఢిల్లీ: ఎడ్​టెక్​ స్టార్టప్​ బైజూస్​ చిక్కుల్లో పడింది.   ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది  

Read More

మణిపుర్​ హింసాకాండ మృతులు 142.. సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం

మణిపుర్​ రాష్ట్రంలో ఓ తెగకు చెందిన వారికి రిజర్వేషన్​ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. మరో తెగ వారు ప్రారంభించిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి పదు

Read More

వీడు మామూలోడు కాదు.. విమానాల్లో వెళ్లాడు... కన్నాలేస్తాడు.. చివరకు..

దొంగల్లో కూడా డిఫరెంట్ దొంగలు ఉంటారనేందుకు తాజాగా మరో ఉదాహరణ తెరమీదకివచ్చింది. సాధారణంగా దొంగలు.. బైకులపై వస్తున్నారని మాత్రమే తెలుసు. పోనీ.. బస్సుల్ల

Read More