
Jagityal District
రైతుబంధు పేరుతో సైబర్ మోసం
కొడిమ్యాల, వెలుగు: రైతుబంధు పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బు లూటీ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన గాజర్ల సౌమ్యకు సోమవారం సాయంత్
Read Moreఫ్రీ బస్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డైవర్లు ఆవేదన వ్యక్తం
Read Moreఅంబులెన్స్ను ఢీకొన్న పల్లె వెలుగు బస్సు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ దగ్గర అంబులెన్స్ను పల్లె వెలుగు బస్సు ఢీకొంది. పల్లె వెలుగు బస్సు వేగంగా అంబులెన్స్ ను ఓవర్
Read Moreఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడిని: జీవన్ రెడ్డి
ఎన్నికల్లో గెలుపు ఓటములు తనకు సహజమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ హోదాలో తన బాధ్యతలు నిర
Read Moreరేచపల్లికి బస్సౌకర్యం
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా రేచపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు సౌక
Read Moreమంత్రి కొప్పులకు నిరసన సెగ
పెగడపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా
Read Moreకార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం మెట్ పల్లి మండల
Read Moreదొంగను పట్టించిన సీసీ కెమెరాలు
గ్యాస్ కట్టర్ తో మెషిన్ ధ్వంసం చేసి... మెట్పల్లి (జగిత్యాల జిల్లా) వెలుగు: యూట్యూబ్ లో వీడియోలు చూసి ఓ వ్యక్తి ఏటీఎంలో చోరీకి యత్నించాడు.
Read Moreచెరుకు సంఘం నేతల అరెస్టుపై రైతుల ఆగ్రహం
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మల దహనం రైతుల ఆందోళనలకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు మెట్&zwn
Read Moreటీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Read Moreఓట్లు దండుకోవడం కోసమే హిందుత్వం
జగిత్యాల జిల్లా: హిందుత్వం పేరుతో ఓట్లు దండుకునే బీజేపీ నాయకులు... తెలంగాణలో ఎక్కడైన గుళ్లు కట్టించారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బీజేపీ అధ్యక్ష
Read Moreజగిత్యాల జిల్లాలో మొసలి కలకలం
జగిత్యాల జిల్లాలో మొసలి కలకలం రేపింది. మల్లాపూర్ మండలం కొత్త దామరాజుపల్లి శివారులోని ఓ గొర్రె పిల్లను చంపేసింది మొసలి. పెద్ద చెరువులో నీళ్లు తాగేందుకు
Read Moreతల్లిదండ్రుల కోసం..ప్లకార్డు పట్టుకున్న పిల్లోడి ఫొటో వైరల్
317 జీఓతో వేర్వేరు చోట్ల తల్లిదండ్రుల ఉద్యోగాలు తన బాధను చెప్పుకుంటూ వాయిస్ రికార్డు పోస్ట్ చేసిన తల్లి మల్యాల, వెలుగు : 317
Read More