Karimnagar

దుబాయ్​లో కరీంనగర్ వాసి మృతి….మృతదేహం బదులు డెత్ సర్టిఫికెట్ పంపిన్రు

కుటుంబ పోషణ కోసం దుబాయ్​వెళ్లిన వ్యక్తి చనిపోగా అంత్యక్రియలు అక్కడే పూర్తి చేసి ఇక్కడకు డెత్​సర్టిఫికెట్​ పంపారు. కుటుంబీకులకు కనీసం కడసారి చూపు కూడా

Read More

ఊర్లు వదిలిపోవట్లే..జనానికి సవాల్ గా మారిన కోతులు

కూరగాయలు, పంటల సాగుకు జంకుతున్న రైతులు వీటి బెడదతో ఇండ్లలో చెట్లనూ కొట్టేస్తున్నరు నేటికీ అతీగతీ లేని మంకీ ఫుడ్​ కోర్టులు మనుషుల ఫుడ్​కు అలవాటుపడుతున

Read More

పరిహారం అడిగిండని రైతును స్టేషన్ల పెట్టిన్రు

తిమ్మాపూర్, వెలుగు: నష్టపరిహారం వచ్చే దాకా తన భూమిలో మిడ్‌‌ మానేరు కాల్వ పనులు చేయొద్దని అడ్డుకున్న రైతును రోజంతా పోలీస్‌‌ స్టేషన్‌‌లో పెట్టడం వివాదాస

Read More

కరోనా భయంతో తల్లిని కూడా ఇంట్లోకి రానివ్వలె!

కొడుకును హెచ్చరించిన ఆఫీసర్లు హోంక్వారంటైన్​కు చర్యలు కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరోనా భయంతో కన్నతల్లినే కొడుకు ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన కరీంనగర

Read More

తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు

రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్‌ల

Read More

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

నేదునూరు పవర్ ప్లాంట్ నిర్వాసితుల గోస 12 ఏండ్లుగా ఉపాధి లేక అల్లాడుతున్నామని ఆవేదన ప్రాజెక్టు రాలేదు గనుక భూములు వెనక్కివ్వాలని డిమాండ్ కరీంనగర్,  వె

Read More

స్మార్ట్ రోడ్లకు పొలిటికల్​ కోతలు..రూల్స్ కు విరుద్ధంగా పనులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద ఎంపికైందని నగరవాసులు ఎంతో సంబరపడ్డారు. వెడల్పు రోడ్లు.. అందమైన పార్కులు వస్తాయని ఆశపడ్డారు. కానీ  వీరు ఊ

Read More

ఎవడెవడు ఎగురుతున్నడో రాసి పెట్టండి.. మిత్తితో సహా చెల్లిద్దాం

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవపంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా, అలుగునూరుల

Read More

రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా కరీంనగర్ : మంత్రి ఈటల

కరీంనగర్: గతంలో కాకతీయ కాలువ నుంచి చెరువు నింపుకోవాలని ప్రయత్నిస్తే రైతుల మీద కేసులు పెట్టి జైళ్లో వేసేవారని ,ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన

Read More

కరోనాతో సహజీవనం చేయడం కాదు.. దాన్ని నియంత్రించాలి

సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షడిని చేయడం హర్షణీయం చంద్రబాబు మమ్మల్ని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచి ఉత్తరం ఇచ్చారు నాయకులు చేతగాక కరోనాతో సహజీవనం చేద్దామంటున్నారు

Read More

మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి

మిల్లర్లు ధాన్యం కొనుగోలులో కోత పెడితే మాకు చెప్పండని కరీంనగర్ జిల్లా రైసు మిల్లుల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్ అన్నారు. ఆయన ఈ రోజు జమ్మికుంటలో ప్రెస

Read More

కరీంనగర్ లో షాపుల ఓపెనింగ్ కు సరి-బేసి విధానం

రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆరెంజ్ జోన్లో

Read More