karnataka

కరోనా అలర్ట్ : పెద్దోళ్లు అందరూ మాస్కులు పెట్టుకోండి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో అంటే.. డిసెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా 18 వందల కేసులు నమోదు అవ్వగా.. ఒకరు చనిపోయినట్లు కేంద్రం అధికారి

Read More

4 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.  నాలుగు రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర క

Read More

రతన్‌ టాటాకు బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్&

Read More

కాంగ్రెస్ లోకి షర్మిల.. అన్నయ్య జగన్ పార్టీని ఢీకొట్టడమే లక్ష్యం

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. జనవరిలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో గ

Read More

వీడేం భర్త : రాగి ముద్దలో విషం పెట్టి.. భార్యను చంపేశాడు

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ వ్యక్తి తన అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆహారంలో సైనైడ్ పోసి భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చ

Read More

దుండిగల్​లో వ్యక్తి దారుణ హత్య

దుండిగల్, వెలుగు: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల

Read More

బెంగళూరు - కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలు

బెంగళూరు-కోయంబత్తూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని  దక్షణ మధ్య రైల్వే బోర్డు యోచిస్తుంది.  చాలా మంది ప్రజలు ఈ రెండు నగరా

Read More

మహారాష్ట్ర, కర్నాటకలో ఎన్ఐఏ సోదాలు.. ఐఎస్ లీడర్ సహా 15 మంది అరెస్టు

దేశంలో టెర్రర్ దాడులకు నిందితుల కుట్ర  ఒకేసారి 44 ప్రాంతాల్లో రెయిడ్స్   భారీగా డబ్బు, వెపన్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు న్యూ

Read More

శెభాష్ మహిళ : ఫ్లిప్కార్ట్లో అధికధర..రూ.20 వేలు వసూలు చేసింది

ఆన్లైన్లో ఓ వస్తువు కొన్నాం.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర చెల్లించాం అని తెలిస్తే.. సహజంగా అయితే ఏదో పోనీలే.. మళ్లీ వాళ్లతో ఎందుకు గొడవ అని లైట్ తీసుకు

Read More

గ్యాస్ కట్టర్ తో చోరీకి యత్నం..కాలిపోయిన ఏటీఎం

బెంగళూరు :  కొంత మంది దొంగలు గ్యాస్ కట్టర్ తో  ఏటీఎం చోరీకి యత్నించడంతో అందులోని నోట్లు కాలి బూడిదయ్యాయి. గురువారం  బెంగళూరులోని నెలమంగ

Read More

‘బ్రాండ్ బెంగళూరు’ గురించి .. మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: సిద్ధరామయ్య

బెళగావి : ‘బ్రాండ్ బెంగళూరు’ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్​ అయ్యారు. కర్నాటక రాష్ట్ర రాజధాని బ

Read More

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలి చింది. రాష్ట్రవ్యాప్తంగా 2022లో178 మంది రైతులు వివిధ కారణా

Read More

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే.. బీజేపీ గెలిచేది: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. తమ పార్టీ(బీజేపీ) అధికారంలోకి వచ్చేదని అన్నారు. బండి సంజయ్ ని మార

Read More