karnataka
కర్ణాటకలో రూ.3,000 కోట్లతో టయోటా ప్లాంటు
హైదరాబాద్, వెలుగు: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) కర్ణాటకలో ప్లాంటు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకుంది. ఇందుకోస
Read Moreఆ పార్టీ మంత్రులు, నాయకుల మాటలు నమ్మొద్దు: యడ్యూరప్ప
జహీరాబాద్/హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూర
Read Moreమెదక్లో ఎన్నికలపై వలసల ఎఫెక్ట్
చెరకు క్రషింగ్ కోసం కర్నాటక, మహారాష్ట్ర వెళుతున్నవలస కూలీలు నారాయణ ఖేడ్లోపోలింగ్ శాతం తగ్
Read Moreఒక్కడే..మహిళపై అత్యాచారం చేయలేడు: కర్నాటక కాంగ్రెస్ లీడర్ వివాదస్పద వ్యాఖ్యలు
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ లీడర్ కు చెందిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనం చేపుతోంది.. తన అనచరుడు అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అది ఎలా
Read Moreటైమింగ్స్ బాగున్నాయి : రాత్రి పూట తిరిగే ఫస్ట్ వందే భారత్ రైలు ఇదే
ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ రైల్వే మొదటిసారిగా 2023 నవంబర్ 21 న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్న
Read Moreదోశ ఫెస్టివల్ పెడితే లక్ష మంది వచ్చారు.. 5లక్షల దోశలు తినేశారు
పప్పు, బియ్యం పులియబెట్టిన పిండితో చేసిన సన్నని రుచికరమైన ముద్ద దోశ.. ఇది భారతదేశంలో అత్యంత ఇష్టపడే వంటలలో ఒకటి. సాధారణంగా, వీటిని కొబ్బరి చట్నీ, సాంబ
Read Moreకాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసింది: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అరచేతిలో కాంగ్రెస్ నేతలు వైకుంఠం చూపించారని.. ఆరు నెలల క్రితం చేసిన చిన్న తప
Read Moreకాంగ్రెస్ తప్పుడు హామీలతో మోసగిస్తోంది : హరీశ్రావు
జహీరాబాద్, వెలుగు: కార్నాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలనే కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చడం లేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం నియోజకవర్
Read Moreవివాదంలో సీఎం సిద్ధరామయ్య కొడుకు
తండ్రితో యతీంద్ర మాట్లాడిన వీడియో వైరల్ ట్రాన్స్ ఫర్లకు లంచం తీస్కున్నరని కుమారస్వామి ఆరోపణలు బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్
Read Moreకర్నాటకలో చేసి చూపించాం .. ఇక్కడా మాట నిలబెట్టుకుంటాం : దినేశ్ గుండూరావు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఆ రాష్ట్ర మంత్రి దినేశ్ గుండూరావు గొప్పలు చెప్పుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు సీఎం అబద్ధాలు ప్రచారం చ
Read Moreఅభివృద్ధి ముందుకెళ్లాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలె : కేటీఆర్
హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్&zw
Read Moreమదన్ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు
లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.మదన్మోహన్రావు భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ మంగళవారం కర్నాటకలోని హజ్రత్ఖాజా
Read Moreడబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి : చంద్రప్ప
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మ
Read More












