karnataka

ఆ రాష్ట్రాల నుంచి వస్తే 7 రోజులు క్వారంటైన్ కంపల్సరీ

కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం బెంగళూరు : మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,తమిళనాడు, రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎవరు తమ రాష్ట్రానికి వచ్చిన

Read More

సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్, రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్

Read More

ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ

కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున

Read More

కర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు

కర్ణాటకలో జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్

Read More

కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ లో విషాదం

కేజీఎఫ్ లో విషాదం చోటు చేసుకుంది. గనుల్లో బంగారం దొంగతనం చేసేందుకు వెళ్లిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా మారి కుప్పం వద్ద  మ

Read More

కర్ణాటకలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల దగ్గర భారీ సంఖ్యలో జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో నిలబడి

Read More

వైరల్ వీడియో: మద్యం మత్తులో పామును కొరికి చంపిన వ్యక్తి

చాలా రోజుల తర్వాత మందు దొరికిందన్న సంతోషంతో ఇంటికి వస్తున్న వ్యక్తికి పాము అడ్డొచ్చిందని కోపంతో కొరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. లాక్డౌన్ వల్ల నిన

Read More

చాకలి, మంగలి వాళ్లకు రూ. 5 వేలు ప్రకటించిన ప్రభుత్వం

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న వారికోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 1600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప

Read More

వలస కూలీల ట్రైన్లను నిలిపేసిన కర్నాటక

రాష్ట్రంలోనే ఉండాలని కూలీలకు విజ్ఞప్తి బెంగళూరు: వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చేందకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైన్లను కర్నాటక ప్రభుత్వం నిలిపేసి

Read More

లాక్ డౌన్ లో లిక్క‌ర్ సేల్స్ రికార్డ్: ఒక్క రోజులోనే రూ.45 కోట్లు

దేశంలో క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అమ‌ల‌వుతోంది. మార్చి 24 త‌ర్వాత‌ స్కూళ్లు, కాలేజీల‌తో పాటు మాల్స్, థియేట‌ర్లు, లి

Read More

శవంతో ఆరుగురు ప్రయాణం.. ముగ్గురికి సోకిన కరోనా..

గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ప్రయాణించిన ముగ్గురికి కరోనా సోకింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. మాండ్యాకు చెందిన 56 ఏళ్ల వ్య

Read More

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ

కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) తన బస్సుల్లో ఒకదాన్ని మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం

Read More

బెంగళూరులో కలకలం: కరోనా రోగి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

బెంగళూరు: కరోనా బారిన పడి ట్రీట్​మెంట్ పొందుతున్న పేషెంట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆస్పత్

Read More