karnataka
మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కిడ్నాపర్ అరెస్టు.. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత హైదరాబాద్: చిన్నారిని చాక్లెట్ తో మచ్చిక చేసుకుని.. ఆపై కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిన కిడ్నాపర్
Read Moreఅపార్ట్మెంట్లో మ్యారేజ్ యానివర్సరీ.. 103 మందికి కరోనా
మ్యారేజ్ యానివర్సరీలో పాల్గొన్న 103 మందికి కరోనా సోకిన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగుళూరులోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 103 మంది కరోనావైరస్ బారిన
Read Moreవైరల్ వీడియో: పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేశారు
ఉడిపి: అవును.. మీరు చదివింది నిజమే. పాము ఏంటి.. రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపడమేంటి అనుకుంటున్నారా.. ఇంకా అనుమానం డౌటెందుకు వెంటనే కింద వీడియో లింక్ క
Read Moreఐపీఎస్ అధికారికీ తప్పని కట్నం వేధింపులు
కట్నం కోసం ఐపీఎస్కు వేధింపులు భర్త కూడా ఐఎఫ్ఎస్ అధికారే ఎన్ని చట్టాలొచ్చినా కట్నం కోసం ఇంకా వేధింపులు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే వరకట్న బాధితులను
Read Moreమరుగుదొడ్డిలో చిక్కిన చిరుత తృటిలో తప్పించుకుంది
కుక్కను చంపడానికి వచ్చిన ఓ చిరుత పులి మరుగుదొడ్డిలో చిక్కింది. ప్రాణభయంతో సుమారు రెండు గంటలు కుక్కతో పాటు అందులోనే ఉండిపోయింది. చివరకు అటవీ శాఖ అధికార
Read Moreటాయిలెట్ లో చిక్కుకున్నకుక్క, చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే.?
కుక్కను చంపడానికి వచ్చిన ఓ చిరుత పులి మరుగుదొడ్డిలో చిక్కింది. ప్రాణభయంతో సుమారు రెండు గంటలు కుక్కతో పాటు అందులోనే ఉండిపోయింది. చివరకు అటవీ శాఖ అధికా
Read Moreస్వామిజీ కిడ్నాప్.. రూ. 20 కోట్లు, కిలో బంగారం డిమాండ్
కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలంరేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడి వెళ్దా
Read Moreదారుణం: డైనమైట్స్ లారీలో పేలుడు.. 15 మంది మృతి.. ఎగిరిపడ్డ శరీర భాగాలు
కర్ణాటకలోని శివమొగ్గలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ క్వారీలో జరిగిన పేలుడుతో 15 మంది చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు
Read Moreవిషాదంగా మారిన పాత దోస్తుల గోవా ట్రిప్
మినీబస్సును ఢీకొన్న టిప్పర్ 12 మంది మహిళలు, డ్రైవర్ మృతి కర్నాటకలోని ధార్వాడ జిల్లాలో ప్రమాదం దావణగెరె నుంచి గోవాకు ట్రిప్ వెళ్తుండగా ఘటన ధార్వాడ (కర్
Read Moreట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హుబ్లీ-ధార్వాడ్ బైపాస్ రహదారిపై శుక్రవారం ఉదయం ఇట్టిగట్టి వద్ద ఎదురెదురుగా వస
Read Moreన్యూఇయర్ వేడుకలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. డ్యాన్స్
Read Moreసీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి ఆత్మహత్య
స్నేహితురాలి ఇంటికి డిన్నర్ కు వెళ్లి.. ఫ్రెండ్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య బెంగళూరు: కర్నాటక సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి (33) ఆత్మహత్య చేసుకుంది
Read More












