
karnataka
మాస్కులు, సోషల్ డిస్టెంసింగ్… కర్నాటకలో ప్రారంభమైన పది పరీక్షలు
8లక్షల మంది స్టూడెంట్స్కు పరీక్షలు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం బెంగళూరు: పరీక్షలు అంటే చాలు పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా
Read Moreపెళ్లిలో వంట మాస్టర్ కు కరోనా.. క్వారంటైన్ కు నవదంపతులు
కరోనా వ్యాప్తికి ఎన్నికట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా…ఏదో విధంగా…తెలియకుండా వైరస్ బారిన పడుతున్నారు ప్రజలు. ఎవరికి వైరస్ ఉందో..ఎవరి లేదో కనిపెట్టడ
Read Moreబైక్పై స్టంట్స్ చేయబోయి.. ముగ్గురు యువకులు మృతి
కర్ణాటకలో ఈ ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ ముగ్గురు యువకులు బైక్పై స్టంట్స్ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ల
Read Moreకర్ణాటక ప్రభుత్వానికి రూ. 10 లక్షల ఫైన్
నీటిని కాలుష్యం చేసినందుకు కర్ణాటక ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 10 లక్షల జరిమానా విధించింది. కితిగనహళ్లి సరస్సులో చెత్తను పోయడంపై చర్యల
Read Moreఅద్దె కట్టలేదని తుపాకీతో ఇంటి ఓనర్ కాల్పులు: వీడియో
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఆస్తవ్యస్తంగా మారింది. పనులు లేక, ఉన్న ఉద్యోగాలు ఊడి
Read Moreరాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన దేవేగౌడ
కర్ణాటక నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని ,జేడీఎస్ అధ్యక్షులు HD దేవేగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు బీజేపీకి
Read Moreరాజ్యసభకు దేవెగౌడ నామినేషన్
మాజీ ప్రధాని దేవె గౌడ బెంగళూరులో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన పార్టీకి చెందిన ప్రజా ప్రత
Read Moreప్రపంచ రికార్డుకు సిద్ధం అవుతున్న హుబ్లీ రైల్వే స్టేషన్
వరల్డ్లోనే పొడవైన రైల్వే ఫ్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ 1400 మీటర్ల పొడవుతో నిర్మాణం హుబ్లీ: కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచ రికార్డ్ సిద్
Read Moreకర్నాటక, జార్ఖండ్లలో భూకంపం
న్యూఢిల్లీ: దేశంలో ఈ రోపు రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్పై 4.0
Read Moreకర్ణాటకలో జూలై 1 నుంచి స్కూల్స్ ఓపెన్!
కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుంపులుగా
Read Moreకరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపం: 4లక్షల పిటిషన్లు దాఖలు చేసిన పేరెంట్స్
కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపమంటూ ఆన్ లైన్ లో 4లక్షల పిటిషన్లు దాఖలు చేశారు తల్లిదండ్రులు. దేశంలోని పలు రాష్ట్రాల్లో జులై
Read Moreమే 31 తర్వాత ఆలయాలు, మసీదులు, చర్చీలు ఓపెన్!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా దెబ్బకు రెండు నెలలుగా దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కూడా మూసివేయబడ్డాయి. రెండు నెలలుగా నిత్యవసరాలకు,ఎమర్జెన్సీ సేవలక
Read MoreV6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
తిరుపతి: లాక్ డౌన్ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకున్నఇద్దరు తల్లీకూతుళ్లు V6 న్యూస్ ఛానెల్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. రెండు నెలలుగా
Read More