karnataka

టాయిలెట్ లో చిక్కుకున్నకుక్క, చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే.?

కుక్కను చంపడానికి వచ్చిన ఓ చిరుత పులి  మరుగుదొడ్డిలో చిక్కింది. ప్రాణభయంతో సుమారు రెండు గంటలు కుక్కతో పాటు అందులోనే ఉండిపోయింది. చివరకు అటవీ శాఖ అధికా

Read More

స్వామిజీ కిడ్నాప్.. రూ. 20 కోట్లు, కిలో బంగారం డిమాండ్

కర్ణాటకలో అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్ కలకలంరేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడి వెళ్దా

Read More

దారుణం: డైనమైట్స్ లారీలో పేలుడు.. 15 మంది మృతి.. ఎగిరిపడ్డ శరీర భాగాలు

కర్ణాటకలోని శివమొగ్గలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ క్వారీలో జరిగిన పేలుడుతో 15 మంది చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు

Read More

విషాదంగా మారిన పాత దోస్తుల గోవా ట్రిప్‌

మినీబస్సును ఢీకొన్న టిప్పర్ 12 మంది మహిళలు, డ్రైవర్ మృతి కర్నాటకలోని ధార్వాడ జిల్లాలో ప్రమాదం దావణగెరె నుంచి గోవాకు ట్రిప్ వెళ్తుండగా ఘటన ధార్వాడ (కర్

Read More

ట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి

క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హుబ్లీ-ధార్వాడ్ బైపాస్ రహదారిపై శుక్రవారం ఉదయం ఇట్టిగట్టి వద్ద ఎదురెదురుగా వస

Read More

న్యూఇయర్‌ వేడుకలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. డ్యాన్స్

Read More

సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి ఆత్మహత్య

స్నేహితురాలి ఇంటికి డిన్నర్ కు వెళ్లి.. ఫ్రెండ్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య బెంగళూరు: కర్నాటక సీఐడీ మహిళా డీఎస్పీ పీవీ లక్ష్మి (33) ఆత్మహత్య చేసుకుంది

Read More

కర్ణాటక శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ ను లాగి అవతల పడేశారు

కర్ణాటక శాసన మండలి సమావేశాల్లో హైడ్రామా కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వైరం…. మండలిలో రాజకీయ మంట రాజేసింది. చైర్మన్ సీట్లో  కూర్చునే అర్హత ల

Read More

జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి

ఐఫోన్​ తయారీ కంపెనీపై రాళ్లేసిన ఉద్యోగులు.. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం కోలార్(కర్నాటక): నెలనెలా ఇవ్వాల్సిన జీతం 4 నెలల నుంచి ఇవ్వకపోవడంతో కడుపు మండిన

Read More

10 లక్షలకే కిలో బంగారమంటూ ఫోన్ కాల్

ఫోన్​ చేసి కర్నాటకకు పిలిపించి మోసం ఏడాది క్రితం మోసగాళ్ల వలలో పడిన ఇద్దరు ఇప్పుడు ట్రాప్​ చేసి నిందితులను పట్టుకున్నరు నారాయణపేట, వెలుగు: పొలంలో బంగా

Read More

కాంగ్రెస్ తో కలిసి సర్వం కోల్పోయా

కాంగ్రెస్ తో  పొత్తు పెట్టుకోవడం  వల్ల  తాను సర్వం  కోల్పోయానన్నారు  కర్ణాటక  మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.  2018లో సీఎం అయిన  నెల రోజులకే  తాను ఎందుక

Read More