కర్ణాటక ధర్వాడ్లోని మెడికల్ కాలేజీకి చెందిన 66 మంది విద్యార్థులకు కరోనా సోకింది. SDM మెడికల్ సైన్స్ కాలేజీకి చెందిన వీరంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల కాలేజీలో జరిగిన ఒక ఈవెంట్కి విద్యార్థులంతా హాజరయ్యారని.. ఆ తర్వాత కొంతమందిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కాలేజీలోని 400 మంది విద్యార్థులకుగాను 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ధర్వాడ్ జిల్లా వైద్య అధికారి, డిప్యూటీ కమిషనర్ నితేష్ పటేల్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు హాస్టల్స్ను మూసివేశామన్నారు. మిగిలిన విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తరగతులను కూడా నిషేధించినట్లు చెప్పారు. ఆ 66 మంది విద్యార్థులను క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన మెడికల్ విద్యార్థులు
- దేశం
- November 25, 2021
లేటెస్ట్
- మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్
- ఏసీబీ వలలో గంగాధర ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్
- ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్
- సీబీఐ పేరుతో ఫేక్ కాల్స్.. రిటైర్డ్ ఉద్యోగికి 34 లక్షలు టోకరా
- నల్గొండ ట్రాఫిక్ పీఎస్కు తాళం!..40 నిమిషాల పాటు మూత
- ఎన్నికల షెడ్యూల్కు ఒకరోజు ముందే .. ఎందుకు అరెస్ట్ చేశారు?
- మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్లో.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
- దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
- ఏక్ నాథ్ షిండే హరీశ్ రావే : సీతక్క
- ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే..పోటీ నుంచి తప్పుకుంటా
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది