karnataka

బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది

కర్ణాటకలో బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మాండ్యా

Read More

ఓలా..ఉబర్..ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫ

Read More

సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం

రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది.  ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో సాగుతోంది. అయితే ఈ యాత్

Read More

రాహుల్ యాత్రలో సోనియాగాంధీ

రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు మాండ్య జిల్లా జకన్నహళ్లి పట్టణ

Read More

మైసూరులో కన్నుల పండుగలా దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పాల్గొన

Read More

కర్ణాటకలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సోనియా గాంధీ

రేపు మైసూర్లో రాహుల్ తోపాటు సోనియా జోడో యాత్ర  మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో

Read More

మహారాష్ట్ర, కర్ణాటకపై ఫోకస్.. రైతు సంక్షేమమే ఎజెండా

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్ర

Read More

 రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయా

Read More

స్ట్రీట్​డాగ్స్​ కోసం వీరాంజయ్​ హెగ్డే

గాయపడిన వీధి కుక్కలను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టి, గాయాలకు మందు రాస్తాడు. అవసరమైతే వాటికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తాడు.

Read More

పాముతో పరాచకాలు.. కాటేశాక అగచాట్లు

పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఇటీవల వాటిని పట్టుకోవడం పాములతో పరాచకాలాడటం ఆ వీడియోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ఎంత సర

Read More

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర 

ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కొనసాగుతుంది: రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో 22 రోజులపాటు 457 కిలోమీటర్లు సాగిన రాహుల్ గాంధీ యాత్ర బెంగళూరు: కర్ణాట

Read More

కారు డోర్ వల్ల ప్రమాదం.. వీడియోతో డ్రైవర్లకు డీసీపీ మెస్సేజ్

కారు డ్రైవర్ నిర్లక్ష్యం బైక్పై వస్తున్న వారికి శాపంగా మారింది. ఒక్కసారిగా కారు డోర్ తెరవడంతో బైక్ వస్తున్న వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు

Read More

మూడు రోజుల పాటు కర్నాటకలో రాష్ట్రపతి పర్యటన

మూడు రోజులు రాష్ట్రంలోనే.. న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పాటు కర్నాటకలో పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఆదివా రం ఓ ప్రకటనలో తెలిప

Read More