karnataka

16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం

చిక్కమగళూరు: తన కాఫీ తోటలో పని చేస్తున్న కూలీలపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజులపాటు వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడు కొట్టిన ద

Read More

కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉంది

కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 32వ రోజు కర్నాటకలో కొనసాగింది. ఉదయం పోచ్ కట్టె గ్

Read More

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర 32వ రోజు కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లాలో నుంచి కంటిన్యూ అవుతోంది. ఇవాళ పోచ్ కట్ట

Read More

కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర

బెంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. నిన్నటితో నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ఇవాళ 31వ

Read More

కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ 

కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడిపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా.. నిర్ణయాలు తీసుకోవడంలో,

Read More

బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది

కర్ణాటకలో బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మాండ్యా

Read More

ఓలా..ఉబర్..ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫ

Read More

సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం

రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది.  ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో సాగుతోంది. అయితే ఈ యాత్

Read More

రాహుల్ యాత్రలో సోనియాగాంధీ

రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు మాండ్య జిల్లా జకన్నహళ్లి పట్టణ

Read More

మైసూరులో కన్నుల పండుగలా దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పాల్గొన

Read More

కర్ణాటకలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సోనియా గాంధీ

రేపు మైసూర్లో రాహుల్ తోపాటు సోనియా జోడో యాత్ర  మైసూరు: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దసరా ఉత్సవాల్లో

Read More

మహారాష్ట్ర, కర్ణాటకపై ఫోకస్.. రైతు సంక్షేమమే ఎజెండా

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్ర

Read More

 రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయా

Read More