karnataka

కొండపై నుంచి 300 అడుగులు కిందకు పడిన యువకుడు

కర్ణాటకలోని నందిహిల్స్ పై ట్రెకింగ్ చేస్తూ చిక్కుకుపోయిన యువకుడిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది. ఎంఐ 17 హెలికాప్టర్ లో రెస్క్యూ చేసి.. అతడిని ఆస్ప

Read More

పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాధం

కర్ణాటక: పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్( 78) గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ పునీత్ రాజ్ కుమార్

Read More

కాలేజీ ముందు ఆందోళన.. 15 మంది అమ్మాయిలపై కేసు

శివమొగ్గ జిల్లాలో 58 మంది స్టూడెంట్స్​ సస్పెండ్ ఆంక్షలను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం తుమకూరు/బెంగళూరు: కర్నాటకలో హిజాబ్​గొడవ రోజురోజుకూ ముద

Read More

హిజాబ్​తో రావొద్దంటే..పరీక్ష రాయకుండా పోయిన్రు

బెంగళూర్: కర్నాటకలో హిజాబ్ గొడవ మరింత ముదురుతోంది. మంగళవారం హిజాబ్ వేస్కొని వచ్చిన స్టూడెంట్లను మేనేజ్ మెంట్లు అనుమతించలేదు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్

Read More

థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కరోనా కేసులు తగ్గడంలో సినిమా థియేటర్స్ పై విధించిన ఆంక్షలను పలు రాష్ట్రాలు ఎత్తివేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్స్ వందశాతం ఆక

Read More

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో ఉచిత టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర సర్వదర్శనం టోకె

Read More

ఉడిపిలో పాఠశాలల దగ్గర 144 సెక్షన్ 

హిజాబ్  వివాదం వల్ల  కర్ణాటకలో మూతబడిన  స్కూళ్లు  తిరిగి ప్రారంభమయ్యాయి. కళాశాలలు, యూనివర్సిటీల  ఓపెనింగ్ పై  మాత్రం ఇంక

Read More

పెళ్లింట విషాదం... పెళ్లికూతురు హఠాన్మరణం

పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. హఠాత్తుగా పెళ్లికూతురు మృతి చెందింది. రిసెప్షన్ లోనే నవ వధువు చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని శ్రీనివాసపు

Read More

హిజాబ్​ ఇష్యూలో తల దూర్చకండి

రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే సహించబోమని వార్నింగ్ అది తమ ఇంటర్నల్ అంశమని వెల్లడించిన ఎంఈఏ న్యూఢిల్లీ/బెంగళూర్ : హిజాబ్ వివాదంపై విదేశాల

Read More

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ కు సంబంధించిన విషయంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చి స్పందించారు. ఇండియాలోని విద్యాసంస్థల్లో డ్

Read More

కర్ణాటక హిజాబ్ వివాదం: హైకోర్టు విచారణ వాయిదా

కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ప్రస్తుతానికి కాలేజీలు రీ ఓపెన్ చేసుకోవచ్చని చెప్పిన

Read More

అత్యవసరంగా విచారిచాల్సిన అవసరం లేదు

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ నడుస్తోందని.. ఇక్కడ అత్యవసరంగా విచారిచాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. కోర్టులో హిజాబ్ వివాదంపై సుప్రీం కో

Read More

ఏ బట్టలు ధరించాలనేది ఆడవాళ్ల ఇష్టం

న్యూఢిల్లీ: ఆడవాళ్లు ఏ బట్టలు వేసుకోవాలనేది వారి ఇష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం మహిళల వ్యక్తి

Read More