పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాధం

పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాధం

కర్ణాటక: పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్( 78) గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తండ్రి. పునీత్ చనిపోయిన నాటి నుంచి రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. అనంతరం ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. ఇప్పటికే భర్త పునీత్ రాజ్ కుమార్ మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న అశ్విని.. ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో తీవ్ర విషాధంలో మునిగిపోయింది. 

మరిన్ని వార్తల కోసం..

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్

'కళావతి’ పాటకు సితార స్టెప్పులు