న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటాన్ని చూస్తున్నాం. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారంలో హోలీ పండుగ ఉండటంతో చాలా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, కర్నాటక, హరియాణా స్టేట్స్ హోలీ సెలబ్రేషన్స్ను నిషేధించాయి. వరుసగా హోలీ, షబ్ ఏ బారత్, ఉగాది, గుడ్ ఫ్రైడే ఉండటంతో మరికొన్ని రాష్ట్రాలు సెలబ్రేషన్స్ను బ్యాన్ చేసే దిశగా నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నాయి. ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం, ముంబై, పూణె కార్పొరేషన్లు ప్రకటించాయి.
కరోనా ఎఫెక్ట్.. హోలీ సెలబ్రేషన్స్పై నిషేధం
- దేశం
- March 26, 2021
లేటెస్ట్
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!