kashmir

ఇక రెండు యూటీలు..

జమ్మూకాశ్మీర్​ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం మద్దతు ప్రకటించిన టీఆర్​ఎస్​, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీఎస్పీ, బీజేడీ వ్యతిరేకించిన కాంగ్రెస్​, పీడీపీ, ట

Read More

ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్ కు కలిగే ప్రయోజనాలు

మోడీ సర్కార్ ఆర్టికల్370 ను రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతిస్తుండగా, కొన్ని పార్టీలు వ్యతిరే

Read More

కశ్మీర్ ప్రజలను కేంద్రం భయపెడుతోంది: ఒమర్ అబ్దుల్లా

కశ్మీర్ ప్రజలను కేంద్రం భయపెడుతోందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ప్రజల మధ్య ఉండాల్సిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కశ్మీర్ నే

Read More

కశ్మీర్‌లో ఇన్ని బలగాలా..? ఏదో జరుగుతోంది.. ముఫ్తీ డౌట్స్

జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపుపై చాలా డౌట్లు వస్తున్నాయని PDP నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. కేంద్రం ఏదో పెద్ద ప్లానే వే

Read More

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

బ్యాంకాక్ :  సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు

Read More

ఆర్మీ విధుల్లో చేరిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంత విలక్షణమైన వ్యక్తో క్రికెట్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. తాను దేశ సేవ కోసం కల్లోలిత ప్రాంతమైన కశ్మీర్

Read More

విద్వేషాలు రెచ్చగొట్టి గెలవలేరు: మోడీ

‘‘కాశ్మీర్​లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎన్నటికీ గెలవలేరు. ఎందుకంటే బాంబులు, బుల్లెట్ల కన్నా

Read More

కశ్మీర్ కు 10వేల అదనపు పారామిలటరీ బలగాలు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదకార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను మొహరించ

Read More

అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై దాడి కేసు : నిందితుడు అరెస్ట్

గుజ‌రాత్‌ లోని అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై 2002లో జ‌రిగిన దాడి కేసులో నిందితుడు యాసిన్ భ‌ట్‌ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్‌(

Read More

ఆర్మీలో చేరిన ధోని

వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ఇచ్చాడు సీనియర్ క్రికెటర్ ధోని. ఈ విరామ సమయంలో ఓ 15 రోజులపాటు భారత సైన్యంలో పనిచేసేందుకు సిద్ధమయ్

Read More

లోక్ సభలో ట్రంప్ కంపం…. మోడీ వివరణకు కాంగ్రెస్ పట్టు

కశ్మీర్ అంశంలో ట్రంప్ వ్యాఖ్యలపై లోక్ సభలో రచ్చ కొనసాగుతోంది. ఇవాళ కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశార

Read More

మోడీ ఇండియాను మోసం చేసినట్టే : రాహుల్ గాంధీ

కశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను అడిగారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలో పెనుదుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకు

Read More

ట్రంప్ మీడియేషన్‌పై రచ్చ.. ప్రధాని వివరణకు కాంగ్రెస్ డిమాండ్

రాజ్యసభ, లోక్ సభలో రచ్చ ప్రధాని వివరణకు అపోజిషన్ డిమాండ్ ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ మీడియేషన్ పై చేసిన కామెంట్స్ ఇండియాలో ర

Read More