జమ్మూకాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు ఎత్తేశారు.105 పోలీస్ స్టేష న్లకు గాను 82 స్టేషన్ల పరిధిలో బారికేడ్లను తొలగించామని సెక్యూరిటీ అధికారులు చెప్పారు. సెక్యూరిటీ మాత్రం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే 47 టెలిఫోన్ ఎక్సెంజ్ లు పని చేస్తుండగా అదనంగా 29 ఎక్సేంజ్ లను ఏర్పాటు చేశారు. కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు దొరకకపోవడంతో కష్టపడుతున్నారు. గవర్నమెంట్ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలు , క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై వరుసగా 28వ రోజు బ్యాన్ కొనసాగుతోంది.
కశ్మీర్ లో జనం బయటికి వచ్చినా తెరుచుకోని మార్కెట్లు
- దేశం
- September 2, 2019
లేటెస్ట్
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్