kashmir

కశ్మీర్లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

జమ్ము కశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. బీఎస్ఎఫ్ సైనికులు, పోలీసుల జాయింట్ టీమ్ పై గ్రెనేడ్ దాడి చేశారు. జమ్ము కశ్మీర్ లోని బందిపొరా

Read More

కశ్మీర్‌‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

జమ్ము కశ్మీర్‌‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. కశ్మీర్ లోయ సహా జమ్ము డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతత

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర గ్రాంట్స్

న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర సహాయం, గ్రాంట్లు, లోన్లలో భాగంగా రూ.35,581.44 కోట్లు కేటాయించారు. ఆర్టికల్&

Read More

డబ్ల్యూహెచ్‌వోపై ప్రధాని మోడీకి తృణమూల్ ఎంపీ ఫిర్యాదు

జమ్ము కశ్మీర్‌‌ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఘోర తప్పిదానికి పాల్పడింది. జమ్ము కశ్మీర్‌.. మన దేశంలో భాగం కాదన్నట్ల

Read More

కశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఉగ్ర కమాండర్ హతం

జమ్మూకశ్మీర్‎లోని ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్లలో జైషే మహ్మద్ కమాండర

Read More

కశ్మీర్‌‌లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

జమ్ము కశ్మీర్‌‌లో పోలీసులపై శనివారం అకస్మాత్తుగా టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పోలీస్ మరణించినట్లు జమ్ము కశ్మీర్‌‌

Read More

మంచుకొండల్లో రెపరెపలాడిన జాతీయ జెండా

మంచుకొండల్లోజాతీయ జెండా రెపరెపలాడింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ జవాన్లు జెండా ఎగరవేశారు. లడఖ్ లోని 15 వేల అడుగుల ఎత్తులో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీ

Read More

మంచు కొండల కింద చిక్కుకున్న30 మంది

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో రెండు మంచు కొండలు విరిగిపడి 30 మంది సామాన్యులు చిక్కుకుపోయారు. సోమవారం రాత్రి నేషనల్ హైవే 701పై వెళ్తుండగా.. చౌకీబాల్ , తంగ

Read More

ఈ హెల్త్ వర్కర్లకు హ్యాట్సప్ చెప్పాల్సిందే..

దారిపొడవునా  మంచు గుట్టలు... వణుకు పుట్టించే చల్లని గాలులు... అలాంటి సిచ్యుయేషన్​లో అడుగు బయటపెట్టాలంటేనే భయమేస్తుంది. కానీ, వీళ్లు అంతటి చలిని స

Read More

వైష్ణో దేవి టెంపుల్ తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ

కాళ్ల కింద నలిగిన 12 ప్రాణాలు జమ్ములోని వైష్ణోదేవి గుడిలో తొక్కిసలాట భారీగా వచ్చిన భక్తులు.. కొందరు యువకుల మధ్య గొడవ గందరగోళంతో క్షణాల్లోనే త

Read More

వైష్ణో దేవి టెంపుల్‌ తొక్కిసలాటపై హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశం

వైష్ణో దేవి టెంపుల్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం. మృతులకు

Read More

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టినం

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని  కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అందులో 19 మంది పాక్ టెర్రరిస్టులని, 152 మంది కశ్మీరీ టెర్రరి

Read More

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌‌లోని సోపియన్ జిల్లా చౌగామ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Read More